PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్

భారీగా పాల్గొన్న పూర్వ విద్యార్థులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎన్నారై డాక్టర్ అలోక్ అగర్వాల్ ( పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల బూర్గులా హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల గెట్–టుగెదర్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఆనందభరితంగా ప్రగతి వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో జరిగింది. పాత స్నేహితులు మళ్లీ ఒకే చోట కలుసుకోవడంతో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

20వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న కార్మికులధర్నాను విజయవంతం చేయండి.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 15 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) ఏ.పీ.బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏ.పీ. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో యాంటీ–రాగింగ్ అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు, నవంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ బీజేఆర్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్లలో యాంటీ–రాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన పరిణామాలు, అలాగే కళాశాలలో సురక్షితమైన మరియు గౌరవప్రదమైన వాతావరణం ఏర్పరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.కార్యక్రమాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఓ ఐ ఎస్ ఏ సమన్వయకర్త ఎల్. రాజా ప్రసంగంతో ప్రారంభించారు. ఆయన రాగింగ్ అంటే ఏమిటి, అది విద్యార్థుల భవిష్యత్తుపై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేడు అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్…

రుద్రూర్, నవంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ అమన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని అమన్ యూత్ అధ్యక్షులు ఫుర్ఖన్ ఖాద్రి తెలియజేశారు. ఆసక్తిగల క్రీడాకారులు 62811 60406 ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎలాంటి ఎంట్రీ ఫీజులు ఉండబోవని కేవలం రుద్రూర్ మండలానికి సంబంధించిన జట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వయం పరిపాల దినోత్సవంలో విద్యార్థుల ప్రతిభ మెరుపులు – సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్‌లో వైవిధ్యమైన కార్యక్రమాలు

పయనించే సూర్యుడు, నవంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ మండపల్లిలోని సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో స్వయం పరిపాల దినోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ–విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రల్లో వ్యవహరిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పాత్రను శివకుమార్, డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పాత్రను లహరి నిర్వహించారు. విద్యార్థులు చేపట్టిన బాధ్యతలు, చూపిన నియమనిష్ట మరియు క్రమశిక్షణ అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్

Scroll to Top