PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయి బ్రహ్మణ కమిటి హాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన వై.సీ.పీ.నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం గుత్తి రోడ్డు నందు నందు గల జెసి దివాకర్ రెడ్డి జూనియర్ కాలేజ్ ప్రక్కన నాయి బ్రాహ్మణ కమిటీ హాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్.ఇ. సిమెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, వై.సీ.పీ. సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు లను ఆహ్వానించిగా ఈ కార్యక్రమానికి హాజరైన బొంబాయి రమేష్ నాయుడు, బాల రమేష్ బాబు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీశ్రీ కోదండరామ రామచంద్రస్వామి విగ్రహాల ర్యాలీని నిర్వహించారు

పయనించే సూర్యుడు గాంధారి 16/11/25 శ్రీశ్రీశ్రీ కోదండరామ రామచంద్రస్వామి విగ్రహాల ర్యాలీని ఈరోజు ఈరోజు గాంధారి మండల కేంద్రంలో జైశ్రీరామ్ నినాదానాలతో మారు మ్రోగడం జరిగింది. మిట్టి కార్యక్రమాన్ని 2019 సంవత్సరంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే తంతుతో ఈరోజు మండల కేంద్ర సహాయంతో మరియు శ్రీరామ భక్తుల సహకారంతో ఐదు కోట్లతో ఆలయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహాల ప్రతిష్టాపన త్వరలో త్రిదండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాసిల్దార్‌ ఆఫిస్ కి వెళ్లాలంటే ప్రజల గుండెల్లో దడ పుడుతుంది

పయనించే సూర్యుడు నవంబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పట్టణ0 లో తాసిల్దార్ ఆఫీస్ ఆవరణలో ఉన్న పాత ట్రెజరీ & సబ్ జైల్ గా ఉన్న పురాతన భవనముల పరిస్థితి మరి ఘోరంగా తయారై ఏ నిమిషంలో అయినా కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నది ఇటువంటి అపాయకరమైన పురాతన భవనాన్ని కూల్చేందుకు ఎటువంటి చర్య ప్రభుత్వం తీసుకో లేదంటే ఆశ్చర్యంగా ఉంది అందులో స్వయంగా తాసిల్దార్ కు కళ్ళెదుర్నే కనబడుతున్నది ఎంతోమంది పట్టణ ప్రాంత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యాభివృద్ధి లక్ష్యంగా ముందుకుఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

పయనించే సూర్యుడు నవంబర్ 16 నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. విద్యాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వెల్లడించారు. బైంసా మండలంలోని వానలుపాడ్ గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఉపాధి హామీ నిధులు 12 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి తాను నిధులు ఇవ్వడానికి సిద్ధమేనని,

ఆంధ్రప్రదేశ్

సీబీఐ పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్—పోలీసులు దర్యాప్తు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి.. ముఖ్యంగా చాలామంది ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.. ఈ మధ్యకాలంలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద కోటిన్నర కాజేసిన సైబర్ నేరగాళ్ళు.. అదే తరహాలో ఓ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసి అతని వద్ద నుంచి 30 లక్షలు కాజేశారు.. సీబీఐ అధికారులం అంటూ అతనిని బెదిరించి ట్రాప్ చేసి డబ్బులు

Scroll to Top