PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఎండి సలీం

“సలీం కు శాలువాతో సన్మానం చేసిన మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి “ (పయనించే సూర్యుడు నవంబర్ 15 రాజేష్) చిన్నమసాన్ పల్లి ups స్కూల్ లో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ ఈరోజు రాయపోల్ మండలం గ్రామం చిన్నమాసాన్ పల్లి యుపిఎస్ స్కూల్లో విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసిన మంగోలుకు చెందిన ఎండి సలీం గారికి శాలువా తో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు మద్దూరి […]

ఆంధ్రప్రదేశ్

విశాఖ సీఐఐ సమ్మిట్: చంద్రబాబు వ్యాఖ్యలు, పరిశ్రమలకు కొత్త అవకాశాలు

పయనించే సుర్యుడు న్యూస్ :విశాఖలో రెండో రోజు సీఐఐ సమ్మిట్‌ కొనసాగుతోంది. రేమండ్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఏపీలో రేమండ్‌ గ్రూప్‌ 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు ద్వారా 6 వేల 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమండ్‌ సంస్థ. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మూడు నాలుగేళ్లలోనే ఆ హామీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతంగానికి మద్దతు ధర కల్పించేందుకే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

పయనించే సూర్యుడు నవంబర్ 16 నిర్మల్ జిల్లా బ్యూరో తెలివెలుగుల చక్రపాణి. రైతులకు మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శనివారం బైంసా మండలంలోని బిజ్జుర్, కోతుల్గాం, వానల్ పాడ్, పెండ్పెల్లి, తిమ్మాపూర్, గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా అయన మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్ళను వెనువెంటనే చేపట్టాలని నిర్వాహకులను ఆదేశించారు.రైతులకు రవాణా పరంగా ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాల జిల్లా లో ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించిన ఎమ్మెల్యే.

పయనించే సూర్యుడు తేదీ 16 నవంబర్ ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించినఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డినాలుగు మంది రైతులు భూములు కోల్పోతే రైతులకు 15,14,667 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం తరఫున

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జీవనశైలిలో స్వల్ప మార్పులతో మధుమేహం నియంత్రణ… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పయనించే సూర్యుడు నవంబర్ 16 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: మానవ జీవనశైలిలో స్వల్ప మార్పులతో మధుమేహం నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.కలెక్టరేట్ లో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మధుమేహం – ఆరోగ్యకరమైన జీవన శైలిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో

Scroll to Top