PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్రియాశీల సభ్యత్వం పై నియోజకవర్గస్థాయి సమావేశం

{ పయనించే సూర్యుడు} {నవంబర్ 15} మక్తల్ ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మక్తల్ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ మరియు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న క్రియాశీల సభ్యత్వం కోసం క్రియా వాలంటీర్లు ఎన్నిక కోసం సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మక్తల్ జనసేన పార్టీ నాయకులు మరియు నారాయణపేట నియోజకవర్గం నాయకులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిరుపేద కుటుంబానికి దహనసంస్కార ఖర్చులకు సహాయంగా 10,000 విరాళం – పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్ ఔదార్యం

పయనించే సూర్యుడు, నవంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని కెసిఆర్ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్న దండి లావణ్య అనారోగ్యంతో మరణించారు. భర్త కోల్పోయిన ఆమెకు ఇద్దరు చిన్న కుమార్తెలు — శివాని, శ్రావణి ఉన్నారు. దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి కుటుంబాన్ని మరింత కృంగదీసింది.ఈ విషయాన్ని తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్ మానవతా

ఆంధ్రప్రదేశ్

ఐదేళ్ల విరామం తరువాత ఇండిగో సేవలు పునఃప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్టు అయ్యింది. ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇకపై viability gap funding లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు.. అంటే మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నడపనుంది. ఈరోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెచ్చరిక! 3 రోజులు చలి నుంచి అరికట్టండి—ప్రముఖ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత

పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. చల్లటి గాలులు వీస్తున్నాయి. మళ్లీ ఉదయం 9 గంటలు దాటేవరకు చలి వదలడం లేదు. ఉదయం వేళలో పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా కోహిర్‌లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 9.1 డిగ్రీలుగా నమోదైంది. గ్రామాల ప్రజలు

ఆంధ్రప్రదేశ్

250 రూపాయల లోపు సొంతిల్లు! లక్కీ డ్రా విజేతపై పోలీసులు విచారణ మొదలు

పయనించే సూర్యుడు న్యూస్ :సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చిన్నదో పెద్దదో ఓ ఇల్లు సొంతంగా కట్టుకోవాలని సాధారణ మధ్యతరగతి ప్రజలు భావిస్తారు. తమకు ఉన్న సంపాదనలో కొద్ది భాగం ఇల్లు కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇపుడున్న పరిస్థితుల్లో సొంతిల్లు సమకూర్చుకోవడం మధ్య తరగతి ప్రజలకు భారంగానే మారింది. పట్టణాల్లో అయితే పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మారింది. అయితే ఖమ్మం లో ఓ ఇల్లు ఓనర్

Scroll to Top