PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ మృతి కేసు—పోలీసులు హత్యగా నమోదు

పయనించే సూర్యుడు న్యూస్ :తిరుమల పరకామణి కేసులో కీలకంగా ఉన్న టీటీడీ మాజీ AVSO (అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) సతీష్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా పడి ఉన్నారు. తిరుమల పరకామణిలో సీనియర్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌ చోరీ చేస్తుండగా విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న సతీష్‌కుమార్‌ పట్టుకున్నారు. 2023 ఏప్రిల్‌లో రవికుమార్‌పై సతీష్‌కుమార్‌ ఫిర్యాదు చేయగా.. అదే ఏడాది మే 30న ఆయనపై విజిలెన్స్‌ అధికారులు ఛార్జ్‌షీట్‌ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డా

“కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా ఘనంగా సంబరాలు “ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సారధ్యంలో దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో అంబరా నంటిన సంబరాలు దౌల్తాబాద్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం వద్ద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు దళితబాద్ మండలం కేంద్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎయిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ – 55 మంది విద్యార్థులకు చెక్కుల పంపిణీ*

( పయనించే సూర్యుడు నవంబర్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఎయిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సంవత్సరానికి ఎంపికైన 55 మంది విద్యార్థులకు ఈ రోజు రూ.10 వేలకు గాను మొదటి విడతగా రూ.5 వేల చెక్కును అందజేశారు చెక్కులను అందజేశారు. ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులను పంపిణీ చేయగా, మధ్యాహ్నం సమయంలో సైకాలజీ ట్రైనింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండల అధ్యక్షుడు రమణ గౌడ్ ఆద్వర్యంలో ఎన్ డి ఏ విజయోత్సవం. జనసేన నాయకులు రామా శ్రీనివాస్ రాజంపేట అసెంబ్లీ కన్వీనర్‌ రామ జగదీష్ స్వామి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ

పయనించే సూర్యుడు నవంబర్14 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలం బీహార్ ఎన్నికలలో కూటమి భారి మెజారిటీతో బీహార్ ప్రజలు పట్టం కట్టడం, ప్రజలు జంగల్ రాజ్ మహాగట్బందన్ ను తరిమి కొట్టిన బీహార్ ప్రజలు మరొక్కసారి ఎన్డీఏ కూటమి కు బారీ మెజారిటీతో బీహార్ ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమి లో బీహార్ అభివృద్ధి వైపు వెల్తుంది, ప్రజలకు మోడీ నాయకత్వం పై బిహార్‌ ప్రజలకు అభినందనలు..ప్రధాని నరేంద్ర మోదీ గారి పై ప్రజలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడు నవంబర్ 14 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేవిద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి,నేటిబాలలేరేపటపౌరులు.తల్లితండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు,రైతు బిడ్డలు, వివిధ రకాల వృత్తి చేసి మిమల్ని చదివిస్తున్నారుచెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి, చదువే మిమల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మీకు మీ తల్లితండ్రులకు సమాజంలో ఒక గొప్ప

Scroll to Top