PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన ఫైబర్ చందు.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు స్థానిక అంకాలమ్మ వీధి నందు నివాసం ఉంటున్న ఫైబర్ చందు కుటుంబ సభ్యులతో కలిసి, శుక్రవారం అయ్యప్ప స్వాములకు, ఆంజనేయ స్వామి మాలదారులకు, భవాని మాల వేసిన వారికి దాదాపు 300 మంది మాలధారులకు బిక్ష ఏర్పాటు చేసినారు కుటుంబ సభ్యులతో కలిసి బిక్ష చేసి తన భక్తి భావం చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ ర్యాలీ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా పట్టణంలోని గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భైంసా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ యు.కాశీనాథ్,భైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ.దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా భైంసా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ యు.కాశీనాథ్ మాట్లాడుతూ మధుమేహం వచ్చిన తర్వాత బాధపడే కంటే మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించిన బిజెపి నాయకులు..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియవర్గంలో భీంగల్ మండల కేంద్రంలో బీహార్ ఎన్నికలలో బిజెపి పార్టీ మరియు డి ఏ కూటమి విజయ దుందుభి మోగించిన సందర్భంగా బిజెపి భీంగల్ పట్టణ మరియు రూరల్ శాఖ ల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది,సంబరాల అనంతరం భీంగల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ మాట్లాడుతూ బీహార్ లో ఎన్ డి ఏ కూటమి విజయ దుందుభి మోగించడంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సామాన్యులకు అందని గృహ నిర్మాణా మున్సిపల్ అప్రూవల్‌

పయనించే సూర్యుడు నవంబర్ 14(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ వినాయకుడు గుడి దగ్గర నెర్రి కాలువను ఆనుకొని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది ఈ భవనము బఫర్ జోన్ కు ఒక్క అడుగు దూరంలో‌ ఉంది అంతేకాకుండా ఆర్ అండ్ బి రోడ్డు 7 మీటర్లు ఆక్రమించుకొని నిర్మాణం చేస్తున్నారు ఈ భవనానికి మున్సిపల్ అధికారులు ఎలా అప్రూవల్ ఇచ్చారు సామాన్యులకు మాత్రం అప్రూవల్ కావాలంటే దొరకదు 100 కారణాలు చెబుతారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన్ సమజ్ పార్టీ కార్యకర్తలు నిరాశ పడాల్సిన అవసరం లేదు మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ

:పయనించే సూర్యుడు: నవంబర్14: మక్తల్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా నిరాశకం ఉండాల్సిన అవసరం లేదని రాబోయే కాలంలో ఏనుగుల దండై కదలాలని పిలుపునిచ్చారు త్వరలో జరగబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్క బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అలాగే త్వరలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభమవుతుందని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర

Scroll to Top