PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు నవంబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫరూఖ్ నగర్ మండలం లో వివిధ గ్రామాల పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 6 లక్షల 74 వేలు రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏరు గట్ల మండలంలో జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ విద్యార్థి విద్యార్థులకు సీక్రెట్ గుట్కా అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల గవర్నమెంట్ డాక్టర్ అంబికా మేడం జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లో పొగాకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడము జరిగింది పొగాకు గుట్కా పాను మసాలా వంటి వలన నోటి క్యాన్సర్ కు గుండె సంబంధిత వ్యాధులకు కలుగుతాయని మరియు విద్యార్థులకు పొగాకు బారిన పడకుండా ఉండాలని విద్యార్థి విద్యార్థులకు సూచించారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం లేదు డాక్టర్లు ఉన్నా వసతులు, పరికరాలు, మందులు లేవు సిపిఐ(ఎం) ఆద్వర్యంలో హాస్పిటల్ సమస్యలపై సర్వే. నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం. పయనించే సూర్యుడు నవంబర్ 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం లేదు డాక్టర్లు ఉన్నా వసతులు, పరికరాలు, మందులు లేవు సిపిఐ(ఎం) ఆద్వర్యంలో హాస్పిటల్ సమస్యలపై సర్వే. నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం. పయనించే సూర్యుడు నవంబర్ 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన అంగన్ వాడి భవనాన్ని ప్రారంభించిన ఎన్నారై డాక్టర్ అలోక్ అగర్వాల్

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కడియాల కుంట తండాలో ప్రారంభం పాల్గొన్న సిడిపిఓ షాద్నగర్ ఉదయ మరియు డబ్ల్యూ సి డబ్ల్యూ డిపార్ట్మెంట్ షబానా హుస్సేన్ ఐసిడిఏ సూపర్వైజర్ సంధ్యారాణి, అంగన్వాడి టీచర్ సుజాత ( పయనించే సూర్యుడు నవంబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాలకుంట తండలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో నిర్మించిన నూతన అంగన్వాడి భవనాన్ని ఈరోజు ప్రగతి

Scroll to Top