PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లిలో జాయింట్ పట్టా భూములపై గ్రామసభ

పయనించే సూర్యుడు నవంబర్ 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల తాసిల్దార్ కార్యాలయం తాసిల్దార్ ఆధ్వర్యంలో పాడేరు గ్రామ సచివాలయము పరిధిలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయము నందు గురువారం జాయింట్ పట్టా భూములు పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు. ఉడత హాజరత్తయ్య. గ్రామ సచివాలయం సర్వేర్. ప్రవీణ్ కుమార్. మండల సర్వే. శివరంజని. వీఆర్వో సురేష్. రైతులు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్ కో 1104 యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కమ్మిలి సునీత

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడుతున్న ట్రాన్స్ కో 1104 యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కూకట్ పల్లిలోని అడ్డగుట్టకు చెందిన కమ్మిలి సునీత నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.సాయిబాబా నుంచి సునీత నియామక పత్రాన్ని అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి వెంకటేశ్వర్లు, జి.సాయిబాబా, ట్రాన్స్ కో ప్రెసిడెంట్ ఎం.తులసీరాం, వర్కింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందు మున్సిపాలిటిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన

65.70లక్షల రూపాయల వ్వయంతో సిసిరోడ్డు,డ్రైనెజ్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పయనించే సూర్యుడు నవంబర్ 13 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:స్వయంగా బైక్ నడుపుతూ,కార్యకర్తలలో జోష్ నింపిన ఎమ్మెల్యే కనకయ్య ఎమ్మెల్యే అపూర్వ స్వాగతం పలికిన 07,15,16,17,18,22 వార్డుల ప్రజానికం,కాంగ్రెస్ శ్రేణులు బుగ్గవాగు సైడ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం 16వ వార్డులో మంచినీటి సమస్య ఉందటూ మహిళ సోదరిమణులు ఎమ్మెల్యే ద్రృష్టికి తేగా

ఆంధ్రప్రదేశ్

ఎంపీ మిథున్‌రెడ్డి భూమి వివాదంపై స్పష్టం: 2000లో చట్టబద్ధం

పయనించే సూర్యుడు న్యూస్ :పవన్ కల్యాణ్‌కు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు? అంటూ  చేసిన ట్వీట్‌పై మిథన్‌రెడ్డి స్పందించారు. ఆరోపణలను నిరూపించాలని పవన్‌కు రీట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు. భూములను తాము 2000లోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులు తమ దగ్గరు ఉన్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చంటూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు..

రుద్రూర్, నవంబర్ 13(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా నియమితులై పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా నిజామాబాద్ కు విచ్చేయుచున్న సుదర్శన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలకడానికి బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. తరలివెళ్లిన వారిలో కాంగ్రెస్ నాయకులు కర్క అశోక్, షేక్ నిస్సార్, షేక్ గౌస్, పట్ల

Scroll to Top