రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన – చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి
పయనించే సూర్యుడు న్యూస్ :Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. కుర్మానిపల్లి గ్రామానికి చెందిన కిట్టప్ప అనే రైతును ఏనుగులు దాడి చేసి చంపేశాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కిట్టప్ప తన రాగి పంటకు కాపలాగా రాత్రి పొలానికి వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు పొలంలోకి దిగి పంటను నాశనం చేస్తున్నాయని వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో ఏనుగులు ఎదురు తిరిగి రైతు కిట్టప్పపై దాడి చేశాయి. […]




