PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన – చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి

పయనించే సూర్యుడు న్యూస్ :Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. కుర్మానిపల్లి గ్రామానికి చెందిన కిట్టప్ప అనే రైతును ఏనుగులు దాడి చేసి చంపేశాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కిట్టప్ప తన రాగి పంటకు కాపలాగా రాత్రి పొలానికి వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు పొలంలోకి దిగి పంటను నాశనం చేస్తున్నాయని వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో ఏనుగులు ఎదురు తిరిగి రైతు కిట్టప్పపై దాడి చేశాయి. […]

ఆంధ్రప్రదేశ్

జగన్ డైరెక్ట్ అటాక్! “క్రెడిట్ చోర్ చంద్రబాబు” అన్న ట్వీట్ దుమ్మురేపింది!

పయనించే సూర్యుడు న్యూస్ :సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో ‘క్రెడిట్ చోరీ స్కీం’ విజయవంతంగా నడుస్తుందంటూ చురకలు అంటించారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్ తో వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.జగన్ పోస్టు ప్రకారం.. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు

ఆంధ్రప్రదేశ్

సామాన్యులతో భేటీలపై జగన్ దృష్టి – వరుస సమావేశాల అనంతరం కీలక నిర్ణయం

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో వైసీపీ ఓటమి తరువాత పార్టీలో నెలకొన్న పరిణామాలను చక్కబెడుతున్న జగన్ మోహన్ రెడ్డి.. సమయం దొరికినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నారు. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో కూడా భేటీఅవుతున్నారు. ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఓటమి తర్వాత పార్టీని ప్రక్షాళన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే నియోజక వర్గాల ఇంచార్జీలను నియమించారు. క్షేత్ర స్థాయిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు పక్కన బజ్జీలు బోండాలు అమ్ముకునే వాళ్ళు మీద కమిషనర్ ప్రతాపం

పయనించే సూర్యుడు నవంబర్ 13 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన బజ్జీలు బోండాలు అమ్ముకునే వాళ్లపైన ప్రతాపం చూపిస్తున్న మున్సిపల్ కమిషనర్ బడా షాపుల వైపు కన్నెత్తి చూడని కమిషనర్సూళ్లూరుపేట రాకెట్ టౌన్ ఈ పేరులో ఉన్న నిశ్శబ్దం ప్రశాంతత ఉనికి ఇవేవీ నిజంగా ఊర్లో అడుగుపె డితే కనబడుటలేదు విన బడినంతగా… అవును మీరు వింటున్నది నిజమే సూళ్లూరుపేట పట్టణంలో ఈ మధ్యకాలంలో తరచూ పేపర్

ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కొత్త ఆపరేషన్ – అడవి కబ్జాలపై దాడికి రెడీ!

పయనించే సూర్యుడు న్యూస్ :చిత్తూరు జిల్లా శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలంలో కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది. అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్ స్వయంగా వీడియో తీశారు. అడవి మధ్యలో వారసత్వంగా భూమి ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన భూభాగం విస్తీర్ణం, కేసుల వివరాలను అటవీ శాఖ అధికారిక

Scroll to Top