PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివిధ దేవాలయాల వార్షికోత్సవాల్లో పాల్గొన్న

బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు నవంబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా గ్రామంలో హరే రామ హరే కృష్ణ పారాయణం 21వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శాంతిహోమం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాలల రణభేరి మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ

ఈనెల 23- 11- 2025 నాడు సరూర్నగర్ స్టేడియంలో జరిగే మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయండి మహేష్ మాల మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) ఈరోజు కొందుర్గు మండల్ రేగడి చిల్కమర్రి ,ముటుపూర్,టేకులపల్లి.ఉమ్మెంతలా,లాలాపేట్, కొందుర్గ, తంగాలపల్లి,చౌదర్ గూడెం, తూంపల్లి. జిల్లేడు.గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల రణభేరి మహాసభ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ దేశంలో మనువాద పార్టీలు ఓటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు నవంబర్ 11,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న దేశ నిర్మాణంలో ఆజాద్ సేవలు చిరస్మరణీయం : నంద్యాల జాయింట్ కలెక్టర్ కార్తీక్ , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల, భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం 2025 ను మొదటగా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ లో ఘనంగా “జాతీయ విద్యా దినోత్సవం”

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) స్థానిక విజన్ హైస్కూల్ నందు భారత తొలి విద్యా శాఖా విద్యా మంత్రి శ్రీ “మౌలానా అబుల్ కలాం ఆజాద్” గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఉద్దేశించి ఆయన 1888 నవంబర్ 11 న జన్మించి స్వీయ విద్యాభ్యాసం చేశారని, అనంతరం “ఆల్ హిలాల్” పత్రికను స్థాపించి ఎంతో మందిని స్వాతంత్ర సంగ్రామం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కంబాలపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు నవంబర్ 11 (పొనకంటి ఉపేందర్ రావు ) బయ్యారం :ఎజెన్సీ ప్రాంత రైతులకు నష్టం జరగకుండా చూసేందుకు వారి సౌకర్యార్ధం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసాం-ఎమ్మెల్యే కనకయ్య ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 2400రూ” కేరైతులుమొక్కజొన్నలు అమ్ముకోవాలిదళారులు ఇచ్చే 1800,1900 రూ” ధరకు రైతులు ఏవరు మొక్కజొన్నలు అమ్మవద్దురేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుణిత్యం రైతుల గురించి ఆలోచన చేస్తూ అడుగులు వేస్తుంది.యురియా కోరత పై ప్రతిపక్ష పార్టీల వారు రైతులలో అపొహలు స్రృష్టిస్తున్నారు యురియా

Scroll to Top