సిద్ధారం గ్రామ ఆదివాసిగిరిజనుల పోడు సమస్యను వెంటనే పరిష్కరించాలి.
ఐటీడీఏ పీవో కి వినతి పత్రం ఇచ్చిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి. వెంటనే చర్యలు చేపడతామని చెప్పిన పిఓ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: మండలం సిద్ధారం గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా పోడు భూమి సాగుచేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి మరి కొంత మందికి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారు ఎంతో కాలం నుండి పంటలు వేసుకొని […]




