PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో నంద్యాలలో ఈ నెల 9 న మెగా జాబ్ మేళా.”

పయనించే సూర్యుడు జనవరి 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. నంద్యాల జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి భారీ :మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొగ్గు లైన్ లో నివసించే పేదలకు న్యాయం చెయ్యకుండా ఖాళీ చేయిస్తే ఊరుకోం, అడ్డుకుంటామని సిపిఎం హెచ్చరిక.

పయనించే సూర్యుడు జనవరి 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం రెండు సెంటర్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి. నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ లో దాదాపు 100 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న పేద ప్రజలను అభివృద్ధి పేరుతో ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తే ఊరుకోబోమని వారికి రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఖాళీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనసూయ వ్యాఖ్యలపై తెలంగాణ సాంస్కృతిక వేదిక తీవ్ర నిరసన

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక వేదిక (టీఎస్‌వీ) ప్రముఖ నటి అనసూయ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఆమె వ్యవహారం ఉందని వేదిక నాయకులు ఆరోపించారు.ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, “అనసూయ ప్రవర్తన తెలంగాణ సంస్కృతికి భంగం కలిగించేలా ఉందని మా అభిప్రాయం. ఆమె మాటలు, చేష్టలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి” అని అన్నారు.ఇకపై అనసూయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం ఎక్స్ లెంట్ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం.

పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 7: హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే తన అజాగ్రత్త వల్ల కుటుంబం రోడ్డున పడుతుంది అంటే ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి రోడ్డు నియమాలను తప్పక పాటించాలని ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలి అని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమర్ ఫారూఖ్ అన్నారు.జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – 2026 సందర్భంగా ఆర్టిఏ భద్రాచలం యూనిట్ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం అశ్వాపురంలోని ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మశానవాటికకు దారి కోసం అశ్వాపురం తహసిల్దార్ కు వినతిపత్రం

…వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7: అశ్వాపురం గ్రామపంచాయతీ లో గల చింతల చెరువు కు దగ్గర లోని స్మశాన వాటికకు దారి ని కేటాయించాలి అని తహసిల్దార్ మణిదర్ కి అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్ వినతి పత్రం సమర్పించారు.అశ్వాపురం ఎస్.సి కాలనీలో కాని కాలవబజార్ లో కానీ ఎవరైనా చనిపోతే పెళ్లిళ్లు,ఫంక్షన్లు పండగల సమయంలో కూడా ఇండ్ల మధ్య నుంచి మృతదేహాలను తీసుకుని వెళ్లాల్సిన

Scroll to Top