PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

సూర్య, చంద్ర, భక్తుల కలయిక.. శ్రీశైలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. అంతకు ముందు జ్వాలాతోరణానికి ఉపయోగించే వొత్తులను […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఏపీలో ఆర్టీసీ బస్సు కాలిపోయిన ఘటన కలకలం – కారణం కోసం విచారణ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా.. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం 19 మంది చెందగా.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం చోటుచుసుకుంది.  వైశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్

పోలీసులపై నారా లోకేష్ ఆగ్రహం – “మధ్యలో అడ్డురావొద్దు.. పక్కకు వెళ్లండి” అని ఫైర్!

పయనించే సూర్యుడు న్యూస్ :నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాలెపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి లోకేష్ వెళుతుండగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, ఇతర టిడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.తెలుగుదేశం కార్యకర్తలకు, తనకు మధ్య పోలీసులు అడ్డువచ్చారంటూ మంత్రి నారా లోకేష్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండటంతో వీరి మధ్యంలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దిగ్విజయంగా సామూహిక వడిబియ్యం

పయనించే సూర్యుడు నవంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న వేలాదిగా తరలివచ్చిన భక్తులు.-ఆలయ ఈవో యం.రామక్రిష్ణ. ప్రముఖ శైవక్షేత్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం నిర్వహించిన సామూహిక వడిబియ్యం కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య స్వామి, నారాయణస్వామి, వీరస్వామి, కార్యనిర్వాహణాధికారి రామక్రిష్ణ ఆధ్వర్యంలో పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేంద్రనాథ్ రెడ్డి, గ్రామ పెద్దలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శివపార్వతుల విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నరాజంపేట పార్లమెంట్ టిడిపి ఇన్చార్జిచమర్తి జగన్ మోహన్ రాజు

పయనించే సూర్యుడు నవంబర్5 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలం సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామపంచాయతీ కురవపల్లి గ్రామస్తుల ఆహ్వాన మేరకు హాజరైన రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ట లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించడం జరిగినది. ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో శివపార్వతులను భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక

Scroll to Top