PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణంలోని భగత్ సింగ్ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జి.మద్దయ్య యాదవ్, నంద్యాల నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఏ.జగన్ మోహన్, సహాయ కార్యదర్శి ఇక్బాల్ హుస్సేన్, ఆంధ్రప్రభ ఇన్చార్జి నాగవర్ధన్ రెడ్డి, నాయకులు సోమశేఖర్, సుబ్బరాయుడు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు..

రుద్రూర్, నవంబర్ 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 96 మంది రోగులకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. అలాగే లయన్స్ కంటి ఆసుపత్రి రాకాసిపేట్ వారిచే కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఇర్ఫాన్ అలీ దంత వైద్యులచే దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న డాక్టర్ మధుశేఖర్ ఎం జె

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్ లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భీంగల్ వాసుడైనటువంటి ఎంజే హాస్పిటల్ అధిపతి డాక్టర్ మధు శేఖర్ తన సిబ్బందితో ఎం జె అశోక్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. పాల్గొన్నవారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధి రే స్వామి మరియు పట్టణ అధ్యక్షులు జేజే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు..

రుద్రూర్, నవంబర్ 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): హైదారాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని బాన్సువాడ బ్లాక్ (బి)కాంగ్రెస్ అధ్యక్షులు, రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో భారీగా జనసేన పార్టీలో చేరికలు – డాక్టర్ మణికంఠ గౌడ్

{పయనించే సూర్యుడు} {నవంబర్ 5} మక్తల్ ఈరోజు మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ చేరికలు నిర్వహించడం జరిందింది. తెలంగాణ జనసేన పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు నచ్చి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో పార్టీలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు జనసేన పార్టీ కోసం తమవంతుగా కొడంగల్ నియోజకవర్గం లో కూడా పార్టీ బలోపేతం కోసం

Scroll to Top