PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశాయ్ బ్రదర్స్ కంపెనీ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ రూలర్ కామారెడ్డి సంయుక్త సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ -. ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు వినతి పత్రం ధ్వారా విజ్ఞప్తి బీడీకార్మికులను చట్టం ఉల్లంగించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డికి రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు అందజేసిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొమ్మల దర్శనమిస్తున్న గాలి మిషన్లు

పెట్రోల్ బంక్ లో కనీస సౌకర్యాలు కరువు పెట్రోల్ బంక్ లో నిబంధనలకు నామాలు పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ దుర్వాసన తో అపరిశుభ్రంగా ఉంటున్నాయి పయనించే సూర్యుడు నవంబరు06 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి అన్ని రకాల పెట్రోల్ బంకులల్లో కస్టమర్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారువాహనదారులకు బంకుల్లో వసతులు ఏమాత్రం అందుబాటులో లేదు రోజురోజుకు పెట్రోల్ డీజిల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఫ్రారంభించిన ఇల్లందుఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్4 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు :మంగళవారం కొనుగోలు కేంద్రం ఫ్రారంభోత్సవానికి హజరైన పరిసర ప్రాంత రైతాంగంఈ సంవత్సరం వాతావరణ పరిస్ధితులుఅనుకూలించనపోవడంతో రైతుల కష్టాలను ద్రృష్టిలో ఉంచుకోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది-ఎమ్మెల్యే కనకయ్య రైతులకు లభ్ధి చెకుర్చాలనే ఉధ్ధేశంతో ప్రభుత్వం క్వింటా ధర 2400 రూ” గా నిర్ణయించి కోనుగోలు చేస్తుంది ఇల్లందు పరిసర ప్రాంతాలలో కొంత మంది వారే సొంతంగా ధర నిర్ణయంచి,కొనుగోలు చేస్తున్నట్లుగావాట్సఫ్ ద్వారా నాకు సమాచారం వచ్చింది రైతులకు నష్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ నిర్లక్ష్య నీడన వరుస రహదారి ప్రమాదాలు

ఓవర్ లోడ్ రవాణాపై అధికారుల చర్యలేవీ? ఆర్టీసీ బస్సులకు ఫిట్నెస్, ఆక్యూపెన్సీ లిమిట్ వద్దా? ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదు! ప్రభుత్వంపై ఫైర్ అయిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు నవంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) నిన్న చేవెళ్ల మండలం, మీర్జాపూర్ దగ్గర జరిగిన టిప్పర్, బస్సు దుర్ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ ( పయనించే సూర్యుడు నవంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు షాద్నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గత రెండు రోజుల

Scroll to Top