PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నగరూరులో కోటి సంతకాల కార్యక్రమం

పయనించే సూర్యుడు నవంబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం పరిది లోని నగరూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు తాడిపత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వెన్నపూస వెంకటరామిరెడ్డి మరియు సీనియర్ నాయకులు భోగాతి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం నిర్వహిస్తున్న దానివల్ల కలిగే నష్టాలను పేద […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొందుర్గు జడ్పీహెచ్ఎస్ స్కూల్ లొ కరాటే శిక్షణ ప్రారంభించిన హెచ్ఎం గోపీనాథ్

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష పీఎంశ్రీ జెండర్ ఏక్విటీ సేఫ్ డిఫెన్సె ప్రోగ్రాము ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) రంగారెడ్డి జిల్లా కొందుర్గు హై స్కూల్లో బాలికలకు కరాటే శిక్షణ తరగతులను స్కూల్ హెడ్మాస్టర్ గోపీనాథ్ ప్రారంభించారు. అనంతరం స్కూల్ హెడ్మాస్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ…. ఈరోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అగైత్యాలను గుర్తుపెట్టుకుని బాలికలకు మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ కలలు నేర్పించడం చాలా అవసరము అని అంటూ ఈ యొక్క కరాటే నేర్పడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళలు మన వారసత్వ సంపద వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ

సంస్కార భారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు శ్రీ టీ. వీ. రంగయ్య ( పయనించే సూర్యుడు నవంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) రెండు రోజుల పాటు మహబూబ్నగర్ టౌన్ హాల్ లో మిత్ర కళా నాట్య మండలి వారిఆధ్వర్యంలో నాటికలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ,రెండవ రోజు కార్యక్రమాలలో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసినమాకూ స్వాతంత్య్రం కావాలి షాద్ నగర్. బాలల నాటిక సాంప్రదాయ కళలైన సంగీత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆలయం జోలికి వస్తే ఊరుకోం — తంగళ్ళపల్లిలో పురాతన శివాలయ తాళం వివాదంపై బీజేపీ ఆగ్రహం

పయనించే సూర్యుడు, నవంబర్ 04( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పురాతన శివాలయం చుట్టూ నెలకొన్న తాళం వివాదం పెద్దదిగా మారింది. మండలానికి చెందిన ఆసాని చంద్రారెడ్డి వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ఈ శివాలయం ఎన్నో దశాబ్దాలుగా గ్రామ ప్రజల భక్తికి నిలయంగా ఉంది. అయితే ఇటీవల చంద్రారెడ్డి మరియు అతని సోదరులు ఆలయం ప్రధాన ద్వారానికి తాళం వేసినట్టు స్థానికులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఆర్టీవో రాములు

పయనించే సూర్యుడు నవంబర్ 4( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం లుంబిని విద్యాలయంలో మంగళవారం పదవ తరగతి విద్యార్థి విద్యార్థులతో ఆర్టీవో రాములు సూచనలు సలహాలు తెలియజేశారు వాహనాలను పరిశీలించి ఆర్టీవో రాములు డ్రైవర్లతో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు వారి వెంట లుంబిని యాజమాన్యం సిబ్బంది డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top