PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కర్నూలు ఉత్సవాల్లో కొప్పుల ప్రసాద్ కు సన్మానం.

పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కర్నూలు ఉత్సవాలు టీజీవి కళాక్షేత్రం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఏపీ నాటక అకాడమీ సంయుక్త నిర్వహణలో జరుగుతున్నాయి ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లా విశిష్టతను గూర్చి కవితల ప్రదర్శనల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కర్నూలు ఉత్సవాల కమిటీ ఆహ్వానం మేరకు నంద్యాల వర్తమాన రచయిత కొప్పుల ప్రసాద్ పాల్గొని “రాయలసీమ ముఖద్వారం కర్నూల్ ” అనే కవితను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా స్థాయికి ఎంపికైన లుంబిని విద్యార్థి విద్యార్థులు

పయనించే సూర్యుడు నవంబర్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) లుంబిని విద్యాలయం విద్యార్థి విద్యార్థులకు మంగళవారం చేజర్ల మండల లెవల్ లో నిర్వహించిన చెకిముఖి తలేనట టెస్ట్ నందు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అందులో జిల్లా స్థాయికి ఎంపికైన మా విద్యార్థులు1.యు. హేమతేజ, 2.యన్. వందన, 3.షేక్. అలీ అజహర్ జిల్లా స్థాయికి ఎంపికైనందుకు గాను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. లంబిని యాజమాన్యం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“కార్తీక మాసోత్సవాలకు బిసి రాజారెడ్డికి ఆహ్వానం

పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బనగానపల్లె మండలం పసుపల గ్రామ కొండల్లో వెలిసిన శ్రీ గుండం మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగే కార్తీక మాసోత్సవాలకు బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు గ్రామస్తులు మంగళవారం బిసి రాజారెడ్డి చేతుల మీదుగా ఆహ్వాన పత్రికను విడుదల చేయించారు. ఈనెల 17వ తేదీన కార్తీక కడ సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుదర్శన్ రెడ్డి నీ మర్యాద పూర్వ కం గా కలిసిన అభివందనములు తెలిపిన శివనోళ్ల శివకుమార్ వేణుగోపాల్ యాదవ్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఈ రోజు మంగళవారం రోజున హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులై బాధ్యతలు తీసుకోబోతున్న బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కి ఘనముగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అధ్వర్యములో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి.

పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడొద్దు. సీపీఐ(ఎం) వైరా కార్యదర్శి భూక్యా వీరభద్రం పయనించే సూర్యుడు నవంబర్ 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పెండింగ్‌ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ నేపథ్యంలో భూక్యా వీరభద్రం వైరా లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్లకుపైగా ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌

Scroll to Top