PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా భాగ్యలక్ష్మి హోటల్లో కలుషిత భోజనం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం.

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. కొత్త హౌసింగ్ బోర్డు సమీపంలో కలెక్టరేట్ ఎదురుగా భాగ్యలక్ష్మి భోజన హోటల్లో కలుషిత భోజనం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ యజమాని, ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా భోజనంలో ఈగ కనిపిస్తే నిర్లక్ష్య ధోరణి తో సమాధానం హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఈగని పక్కకు పెట్టు లేదా మళ్లీ కొత్త ప్లేట్లో భోజనం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాలలో మహిళ అనుమానాస్పద మృతి.

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. నాలుగు తులాల బంగారం మాయం గద్వాల టౌన్ శేరెల్లివీధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె మెడలో ఎప్పుడూ ఉండే నాలుగు తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్ కుమార్, శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దోపిడీ అనంతరం హత్య కోణంలో పోలీసులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. అల్లంపూర్ మండలం క్యాతుర్లు పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినఅల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప గారు వైస్ చైర్మన్ పచర్ల కుమార్ గారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రతి రైతు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు అమ్ముకొని లబ్ధి చేకూరాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సంకల్పించింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారిచే కరపత్రం ఆవిష్కరణ

(పయనించే సూర్యుడు నవంబర్ 4 రాజేష్) హలో మాల – చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం నవంబర్ 26 న జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశానుసారం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26 వ తారీకు నా తెలంగాణ ప్రాంతం నుండి మన దుబ్బాక నియోజకవర్గం నుండి అత్యధికంగా తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది రాజ్యాంగ పరిరక్షణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెత్తందారుల చేతుల్లో పడమటి కండ్రిగ లో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు

పయనించే సూర్యుడు నవంబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పడమట కండ్రిగ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు మరియు ప్రభుత్వ పడమట కండ్రిగ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు మరియు ప్రభుత్వ చెరువులు గుంటలు అక్రమణలు రోజు రోజుకి పెరిగిపోతున్న రెవిన్యూఅధికారులు పట్టి పట్టినట్టగా వివహరిస్తున్నారని ఈ అక్రమణపై వెంటనే చర్య లుతీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు పడమట

Scroll to Top