PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి.

పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడొద్దు. సీపీఐ(ఎం) వైరా కార్యదర్శి భూక్యా వీరభద్రం పయనించే సూర్యుడు నవంబర్ 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పెండింగ్‌ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ నేపథ్యంలో భూక్యా వీరభద్రం వైరా లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్లకుపైగా ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా భాగ్యలక్ష్మి హోటల్లో కలుషిత భోజనం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం.

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. కొత్త హౌసింగ్ బోర్డు సమీపంలో కలెక్టరేట్ ఎదురుగా భాగ్యలక్ష్మి భోజన హోటల్లో కలుషిత భోజనం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ యజమాని, ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా భోజనంలో ఈగ కనిపిస్తే నిర్లక్ష్య ధోరణి తో సమాధానం హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఈగని పక్కకు పెట్టు లేదా మళ్లీ కొత్త ప్లేట్లో భోజనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాలలో మహిళ అనుమానాస్పద మృతి.

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. నాలుగు తులాల బంగారం మాయం గద్వాల టౌన్ శేరెల్లివీధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె మెడలో ఎప్పుడూ ఉండే నాలుగు తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్ కుమార్, శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దోపిడీ అనంతరం హత్య కోణంలో పోలీసులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. అల్లంపూర్ మండలం క్యాతుర్లు పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినఅల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప గారు వైస్ చైర్మన్ పచర్ల కుమార్ గారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రతి రైతు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు అమ్ముకొని లబ్ధి చేకూరాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సంకల్పించింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్- ఫీజు రియింబర్స్ మెంట్స్-స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని SFI డిమాండ్

{పయనించే సూర్యుడు} {నవంబర్4}మక్తల్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు మక్తల్ పట్టణ కేంద్రంలో స్థానిక మంత్రి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు నరహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన పీజురీయంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ గత ఆరేళ్ల నుండి ప్రభుత్వం

Scroll to Top