ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి.
పేద విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడొద్దు. సీపీఐ(ఎం) వైరా కార్యదర్శి భూక్యా వీరభద్రం పయనించే సూర్యుడు నవంబర్ 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ నేపథ్యంలో భూక్యా వీరభద్రం వైరా లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్లకుపైగా ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ […]




