PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“తీవ్రమైన వర్ష సూచన! పిడుగులతో కూడిన వానలతో ఈ ప్రాంతాలు ప్రభావితమవుతాయి”

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీకి  విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు  జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“నాయకుడొచ్చాడంటే ప్రజలు ఉప్పొంగారు – జగన్ పర్యటనలో ఘన స్వాగతం, దిష్టి తొలగింపు ఘట్టం హైలైట్!”

పయనించే సూర్యుడు న్యూస్ :మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి.. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటన సాగనుంది.కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైల్వే లైన్ మరియు రహదారి విస్తరణపై వెంకయ్య నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన జనసేన నేత రామ శ్రీనివాస్

పయనించే సూర్యుడు నవంబర్3 అన్నమయ్య టి సుండుపల్లి మండలం కడప పట్టణంలో పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని మర్యాద పూర్వకంగా జనసేన పార్టీ సీనియర్ నేత రామా శ్రీనివాస్ కలిశారు. కడప–బెంగళూరు రైల్వే లైన్‌ను రాయచోటి–మదనపల్లి మార్గంలో పునఃప్రారంభించాలని కోరారు. రాయచోటి భౌగోళికంగా జిల్లా కేంద్రంగా కొనసాగాలన్నారు. అలాగే కడప–తిరుపతి జాతీయ రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాయచోటి నుండి రాజంపేట మరియు టి. సుండుపల్లి రాయవరం, పించా రోడ్లు అర్దాంతరంగా ఆగిపోవడంతో గుంతలతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు – ఎస్సై ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు

పయనించే సూర్యుడు, నవంబర్ 03( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహనతో కూడిన ప్రత్యేక తనిఖీలను పోలీసు విభాగం నిర్వహించింది. ఎస్సై ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మండలంలోని ప్రధాన రహదారులపై వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొంత తుఫాన్ వల్ల ఆర్ధికంగా దెబ్బతిన్న కుటుంబాల్ని ఆదుకోవాలి”- ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్.

పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండలం అధ్యక్షులు నిలువుగండ్ల నవీన్, ఎం ఎస్ పి మండల నాయకులు దండు రామసుబ్బయ్య ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు లు మాట్లాడుతూ,ఇటీవల కురుసిన భారీ వర్షానికి నంద్యాల జిల్లా తో పాటు కోయిలకుంట్ల మండలం లోని అన్ని గ్రామాలు పూర్తిగా అటు వ్యవసాయం రంగం లో, పూరిగుడిసెలు మట్టిమిద్దెలు పాడి పాడిపరిశ్రమ లు సైతం అమాంతం నష్ట పోవడం

Scroll to Top