PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన చాలా బాధాకరం

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) చేవేళ్ల మీర్జాగూడ వద్ద బస్సు రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు చనిపోవడం చాలా బాధాకరం అని బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్తిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.ప్రమాదంలో గాయపడిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజిలెన్స్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి నవంబర్ 03: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా “అప్రమత్తత – మన అందరి బాధ్యత” అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిధిగా విచ్చేసిన చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ పి.రమేష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అల్లూరీ జిల్లాని ముక్కలు చేస్తే సహించేది లేదుఆదివాసి మహిళా పై దాడులు చేయిస్తున్న వై రామవరం ఎమ్మార్వో, ఎస్సై మరియు నాన్ ట్రైబల్స్ పై ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఆదివాసి సంక్షేమ పరిషత్ నిరసన ఐటిడిఏ పిఓ కు వినతి. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 3 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటిడి ఎదుట నిరసన చేసి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న అల్లూరి సీతారామరాజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో వివిధ మండలకు చెందిన 74 మంది లబ్ధిదారులకు మంజూరైన 30లక్షలు 6వేలు రూపాయల గల సీఎం సహాయ నిధి మంజూరైన చెక్ లను స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నేతలు,కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీతోనే నగర అభివృద్ధి సాధ్యం

ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి 277,278,279,280,బూత్ లలో మాగంటి సునీతమ్మ గెలుపుకోసం ఎన్నికల ప్రచారం ( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ తోనే హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారి గెలుపు కొరకు సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలోని 277,278,279,280,బూత్

Scroll to Top