PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరి,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రైతు సంక్షేమమే ధ్యేయం – చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ ప్రైవేట్ వారికి అమ్మి మోసపోకండి: వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ రైతులకు న్యాయం చేయాలి: పిఎసిఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్ ( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాణ్యత కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసేలా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు నవంబర్ 3 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కోన ఉప్పలపాడు గ్రామంలో నివాసం ఉంటున్న కార్తీ ఏసన్న, భార్య ఎస్తేరమ్మ కొడుకు ,కూతురు వీరి కుటుంబము ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఎంతోమంది పుట్టినరోజు అని, పెళ్లిరోజు అని,వర్ధంతి అని అగాపే ఆశ్రమంలో అన్నదానం చేశారు.అయితే వీరు భిన్నంగా ఆలోచించి వారి ఇల్లు ఓపెనింగ్ చేసి సంవత్సరం అయినందున, వారికి

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

నరేంద్రవర్మ కుటుంబంలో నలుగురు మృతి, ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం మరువకముందే బాపట్ల జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న కారును లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా…మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మకు సమీప బంధువులుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గత టిఆర్ఎస్ పాలకులు ఎవరికి వారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. బండి రమేష్

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ ఓపెన్ ఇక అవినీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటమని గత టిఆర్ఎస్ పాలకులు ఎవరికివారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు .జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి సోమవారం మధుర నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహానందిశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ కామేశ్వరి మహానంది ఈశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాజశేఖర్ రెడ్డి. వీరికి ముందుగా టిడిపి నాయకులు, దేవస్థానం ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కుంకుమార్చన, అభిషేకం స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనం అనంతరం కళ్యాణ మండపం నందు ఈవో, ఏఈఓ మధు మెమొంటో ఇచ్చి, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వాదం

Scroll to Top