PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాలజిల్లా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మంత్రివర్యులు ఫరూక్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌ చైర్మనప్రముఖ డాక్టర్ శ్రీహరి రావు ఘనంగా సన్మానం జరిగినది

పయనించే సూర్యుడు నవంబర్ 3 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఏపీ స్టేట్11వ రేడియాలజీ కాన్ఫరెన్స్‌లో ప్రజా ఆరోగ్య రంగానికి, వైద్యరంగానికి IMAకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ గా అందిస్తున్న విశిష్ట సేవలకు గాను, , IMA మాజీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా రెడ్ క్రాస్ చైర్మన్ తిరుపతి జిల్లాలో చేస్తున్న కార్యక్రమం లకు గుర్తింపు గా వారిని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, రేడియోలోజిస్ట్ డాక్టర్ బైరెడ్డి శభారి ఘనంగా సత్కరించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాలల రాజ్యాధికార సాధన కార్యక్రమంలో భాగంగా

పయనించే సూర్యుడు నవంబర్ 3 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట నుండి మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ అవుల్ దాస్ మాలల రాజ్యాధికార సాధన కార్యక్రమంలో నెల్లూరులో జరిగిన మాలమహానాడు స్టేట్ వర్కింగ్ అధ్యక్షులు స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన..మాలల ఆత్మీయ సమావేశం కార్యక్రమం భాగంగా మాలల రాజ్యాధికార సాధన కార్యక్రమంలో గాను దాసరి చిన్నకేవులు సారద్యములో జరిగింది. ఈ కార్యక్రమానికి. సూళ్లూరుపేట నుండి మాలమహానాడు రాష్ట్ర ఆర్గనైజన్ సెక్రటరీ ఆవల దాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ..18 మంది మృతి

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగటంతో సీట్లలోనే వీరు ఇరుక్కుపోయారు. టిప్పర్ లోని కంకర బస్సులో పడడంతో ముందు వరుసలో ఉన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేవెళ్ల మండల సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం

సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిటీ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ పయనించే సూర్యుడు నవంబర్ 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఈరోజు తెల్లవారుజామున చేవెళ్ల మండల సమీపంలోని రాష్ట్ర రహదారిపై బస్సు మరియు టిప్పర్‌ లారీ ఢీకొని జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. సుమారు 72 మంది ప్రయాణిస్తున్న బస్సులో ఎక్కువ శాతం విద్యార్థులు, ఉద్యోగులు ఉండటం మరింత హృదయవిదారకం.ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం. వారి

Scroll to Top