PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు నవంబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల పరిధిలో గల స్థానిక నేతలతో ఎమ్మెల్యే ముఖాముఖి… వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో సమాలోచనలు… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో గల రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశం నిర్వహించి వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుపు అభినందనలు ….మేడ ధర్మారావు

పయనించే సూర్యుడు నవంబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ ను కైవసం చేసుకొని భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ మరియు రైతు నాయకుడు మేడా ధర్మారావు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మేడ ధర్మారావు మాట్లాడుతూ, మహిళలు క్రీడారంగంలో చూపుతున్న ప్రతిభ దేశానికి గర్వకారణమని, ఈ విజయం భారత మహిళా శక్తి స్ఫూర్తిని ప్రపంచానికి

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

మహిళపై ర్యాపిడో డ్రైవర్ దాడి: పోలీసులు కేసు నమోదు

పయనించే సూర్యుడు న్యూస్ :తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఇంటికి వెళదామని రైడ్ బుక్ చేసుకున్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత డ్రైవర్ పెద్దయ్య ఈ నీచానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో భర్త, బంధువులు స్పందించి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి, బైండోవర్ చేశారు. మహిళల భద్రతపై పోలీసులు కీలక సూచనలు చేశారు.ఏపీలో ర్యాపిడో డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రైడ్ బుక్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

బాపట్లలో విషాదం – రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ‌మృతి చెందిన  వారు కర్లపాలంకు చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజు గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఏపీ ప్రభుత్వ పెద్ద నిర్ణయం – లబ్ధిదారులకు రూ.15 వేల చొప్పున అందజేయనున్న నిధులు

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మెుంథా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నష్టపోయిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మెుంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది.తుఫాన్ బీభత్సంతో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోస్త్రాంధ్ర ప్రాంతాలలో అటు రైతాంగంతోపాటు ఇటు చేనేత కార్మికులు కూడా తీవ్రంగా

Scroll to Top