PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

స్మశానం నుంచి వస్తున్న వింత సౌండ్స్‌ – గ్రామస్తులు భయంతో వణికిపోయారు!

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాతి పెట్టిన మృతదేహన్ని వెలికి తీసే ప్రయత్నం జరిగింది. పట్టపగలు డెడ్ బాడీ ని ఒక యువకుడు తీసేందుకు యత్నిస్తుండగా స్థానికులు గుర్తించారు. ఒక్కడే గుంతను తవ్వుతుంటే స్థానికులకు అనుమానం వచ్చింది. సుమారు 5 అడుగుల మేర ఎత్తు 30ఏళ్ళు పైగా ఉండే యువకుడి పట్టుకుని ప్రశ్నించారు. హిందీ మాట్లాడుతూ కాస్త తేడాగా కనిపించిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాతి పెట్టిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొప్ప మనసు చాటుకున్న మిత్రులు

మిత్రుడు నాగరాజు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయల అందజేసిన గూడ్స్ వెహికల్ యూనియన్ సభ్యులు ( పయనించే సూర్యుడు నవంబర్ 2 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ ) షాద్నగర్ గూడ్స్ వెహికల్ యూనియన్ అసోసియేషన్ సభ్యులకు నమస్కారం.గత 15 రోజులకు క్రితం తోటి మిత్రుడు నాగరాజు కి చిన్న యాక్సిడెంట్ జరగడం వలన అతనికి తల మీద గాయం కావడంతో అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాలలో కేర్ బ్యూటీ ఇస్తేటిక్స్ ప్రారంభం.

పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల స్థానిక పట్టణంలోని రైతు బజార్ దగ్గర కేర్ బ్యూటీ ఎస్తేటిక్స్ ట్రైనింగ్ సెంటర్ ను పలువురు ప్రముఖులు ప్రారంభించారు.టీడీపీ నాయకులు మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి,డాక్టర్ రవికృష్ణ, మల్లికార్జున, లక్ష్మీ ప్రసన్న కుటుంబం తో ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఎంతోమంది నిరుద్యోగులు కు ఈ కోర్సు ఉపయోగ పడుతుందన్నారు. ఇలాంటి కోర్సులు చేయాలంటే పెద్ద పెద్ద నగరాలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం

పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మొంథా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డిలు అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కర్నూలు ఉత్సవ్ లో బిసి రాజారెడ్డికి ఘన సన్మానం “

పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కళా, సేవారంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా సన్మానం కవులు, కళాకారులను ఆదరించాలి : బిసి రాజా రెడ్డి బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డిని కర్నూల్ ఉత్సవ్ కార్యక్రమంలో నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రం నందు శనివారం రాత్రి కర్నూల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళా, సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా బిసి రాజా

Scroll to Top