PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముద్దం వన్షిక ను ఆశీర్వదించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి సోషల్ మీడియా పిఆర్వో ముద్దం నాగ నవీన్ కూతురు చిరంజీవి ముద్దం వన్షిక రెండవ పుట్టినరోజు వేడుక సందర్భంగా మంత్రి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయం నందు కలిశారు.​ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు చిన్నారి వన్షికను మనసారా ఆశీర్వదించారు. చిన్నారి వన్షిక నిండు నూరేళ్లు జీవించాలని, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ మంత్రి హరీష్ రావు ని కలిసిన యువనేత

పయనించే సూర్యుడు నవంబర్ 02 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల బీఆర్ఎస్ పార్టీ యువజన నేత భుక్యా వినోద్ కుమార్ మాజీ మంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ కీలకనేత తన్నీరు హరీష్ రావు ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు మరణించిన విషయంమై హరీష్ రావు గారిని భుక్యా వినోద్ కుమార్ పరామర్శించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాశి బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరగడం బాధాకరం

పయనించే సూర్యుడు నవంబర్ 2( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) కె.వి పిఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి డ మాయి ప్రభాకర్ శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 10 మంది మృతి చెందడం బాధాకరం… మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉండడం విచారకరం… వారి కుటుంబాలకు సానుభూతి….ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు…. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలి….శనివారం ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ కమిషనర్ మంచిమనసుతో గుంతలను పూడిపించారు

పయనించే సూర్యుడు నవంబర్ 2 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ అద్భుతమైన పనితీరుతో సూళ్లూరుపేట ప్రజల మనసుని గెలుసుకున్నారు కమిషనర్ జి అంటే రోడ్ హోలీ క్రాస్ సర్కిల్ నుండి చెంగాలమ్మ గుడి వరకు రోడ్డు గుంతల గుంతలుగా ఏర్పడింది ఆ గుంతలకి కమిషనర్ చలించిపోయి తుఫాన్ ఆగిపోవటమే పెద్ద పెద్ద గా ఉన్న గుంతలను గుర్తించి వాటికి మట్టి పోసి ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా సూళ్లూరుపేట ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కంపసముద్రం లో వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం మాజీ ఎంపీ

పయనించే సూర్యుడు నవంబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మెట్ట ప్రాంత అభివృద్ది తోడుగా మేకపాటి కుటుంబం . మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్వంత నిధులతో కంపసముద్రం, బాటలో వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం మెట్ట నియోజకవర్గమైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల అభివృద్దికి మేకపాటి కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.మర్రిపాడు మండలం కంపసముద్రం. బాట గ్రామాల్లో స్వంత నిధులతో నిర్మించిన వాటర్

Scroll to Top