PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శబరిమలై వరకు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర..

రుద్రూర్, నవంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : బోధన్ నుండి శబరిమలై వరకు అయ్యప్ప స్వాములు మహాపాదయాత్ర ప్రారంభించారు. శనివారం బోధన్ మీదుగా రుద్రూర్ గ్రామానికి చేరుకున్నారు. రుద్రూర్ గ్రామ అయ్యప్ప స్వాములు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప స్వాములకు పండ్లు పంపిణీ చేశారు. పాదయాత్ర చేసే వారిలో దుర్కి చిన్న గంగారాం స్వామి, జుక్కల్ వార్ గంగాధర్ స్వామి, కోట్న లక్ష్మణ్ స్వామి, దాసరి శ్రీనివాస్ స్వామి, చెరుకుల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కరాటే లో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన చౌదరి గూడెం కేజీబీవీ విద్యార్థి పి శిరీష

అభినందించిన కరాటే మాస్టర్ రమేష్ ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) హైదరాబాద్ కర్మాంగట్లోని మాధవ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నిర్వహించిన 69వ ఎస్ జి ఎఫ్ కరాటే జిల్లా స్థాయి సెలక్షన్లో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మరియు చౌదరి గూడెం మండలాలకు చెందిన ఆర్ఎస్ కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మైనస్ 38 క్యాటగిరిలో వి సాత్విక మరియు మైనస్ 40 క్యాటగిరిలో చౌదరి గూడెం కేజీబీవీలో చదువుతున్న పి శిరీష గోల్డ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పథకాలను రద్దుచేస్తామన్న రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారు

ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఎల్లారెడ్డి గూడలో మాగంటి సునీతమ్మ గెలుపుకోసం ఎన్నికల ప్రచారం ( పయనించే సూర్యుడు నవంబర్ 1 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని పథకాలను రద్దు చేస్తాం అని ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ లోని రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చైర్మన్ ఉడత హజరత్ య్య

పయనించే సూర్యుడు నవంబర్ 1 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనతో . ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో చేజర్ల మండలం పాడేరు సచివాలయం పరిధిలో గొల్లపల్లి గ్రామం లో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 24 ఎల్. సోమశిల కాలువ చైర్మన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి -సిపిఎం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి నవంబర్- 1 : పోలవరం నిర్వాసితులు, గిరిజనప్రాంత ప్రజల ప్రయోజనార్థం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం నాడు చింతూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ చింతూరు డివిజన్, రంపచోడవరం డివిజన్, పోలవరం

Scroll to Top