PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పట్టుదలతో శ్రమిస్తే విజయం మీ సొంతం : బిసి రాజారెడ్డి “

పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే, ముఖ్యఅతిథిగా హాజరైన బిసి రాజారెడ్డి,కాలేజీ జీవితం ఎంతో విలువైనది. బిసి రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని పట్టుదలతో శ్రమిస్తే విజయం మీ సొంతం అవుతుందని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ శనివారం రోజు నుంచి ప్రారంభించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు శనివారం నుంచి ప్రారంభించడం జరిగింది. కమిషనర్ ఆదేశం మేరకు ఓజేటి ప్రోగ్రాం ని ఏర్పాటు చేయడం జరిగింది. భీంగల్ కాలేజీలో ఉన్నటువంటి కోర్సులు ఫిషరీస్, ఆఫీస్ అసిస్టెన్షిప్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులు ఓజేటి ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆధునిక సాంకేతిక ఆలోచనలతో ప్రజలకు మెరుగైన వైద్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం”

పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధునిక సాంకేతిక, నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ప్రముఖ రేడియాలజిస్ట్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.శనివారం విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రేడియాలాజిస్ట్, ఇమేజింగ్ అసోసియేషన్ 11వ రాష్ట్ర కాన్ఫెరెన్స్- 2025 లో ముఖ్య అతిథిగా ఎంపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలంలో పర్యటించిన బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలంలోని పురానిపేట్ మరియు బడా భీంగల్ మరియు గోనుగోప్పుల గ్రామాలలో భీంగల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ మరియు మండల నాయకులతో కలిసి పర్యటించిన బాల్కొండ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగిన పంట పొలాలను మరియు కొనుగోలు కేంద్రాలను సందర్శించి నష్ట తీవ్రత గురించి రైతులతో

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

కాశీబుగ్గలో తొక్కిసలాట – కారణాలు వెలుగులోకి! ప్రజల్లో కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరాలయం (చిన్న తిరుపతి)లో జరిగిన ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేస్తోంది. ఏకాదశి నాడు 9 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ప్రమాదానికి కారణాలేంటి…? నిర్వాహకుల నిర్లక్ష్యమా…? అసలేం జరిగింది..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పలాస ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమం ఉండగా.. టెక్కలి

Scroll to Top