PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దౌల్తాబాద్ ను సందర్శించిన

మండల విద్యాధికారి : గజ్జెల కనకరాజు” (పయనించే సూర్యుడు నవంబర్ 1 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల విద్యాధికారి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా భాగంగా సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణ విధానమును పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు తగు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్న భోజనం పరిశీలించి మధ్యాహ్న భోజన కార్మికులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఉపాధ్యాయురాలు మంజుల సిబ్బంది సిఆర్పి చంద్రమౌళి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గౌరవ శ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు వడ్లు కొనుగోలు కేంద్ర ప్రారంభం

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటాపూర్ మండల్ పయాణించే సూర్యుడు 1 చౌటుకూరు మండలంలోని వెండి కోల్,వెంకట కిష్టాపూర్,చౌటుకూరు,పోసనపల్లి,బొమ్మ రెడ్డి గూడెం, ఉప్పరగూడెం,గ్రామాలలో డీసీఎంఎస్ ఐకెపి సెంటర్లను ఆత్మ కమిటీ చైర్మన్,చౌట్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్ గారు, మండల సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి గారు, చౌట్కూర్ మండల ఎంపీడీవో గారు,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామ గౌడ్ గారు, చక్రియాల ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ గారు,మండల నాయకులు ఈశ్వర్ గౌడ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముందుకు సాగని ఇందిరమ్మ ఇండ్ల పథకంవిఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం పయాణించే సూర్యుడు 1 సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు కాశపాగా ఇమ్మయ్య డిమాండ్ మంత్రి దామోదర్ రాజానర్సింహా వెంటనే జిల్లా అధికారులతో రివ్యూ చేయాలనీ డిమాండ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విపులమైందని సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హలో మాల – చలో ఢిల్లీ

“రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం” ( పయనించే సూర్యుడు నవంబర్ 1 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ వద్ద మాల మహానాడు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశానుసారం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26 వ తారీకు నా తెలంగాణ ప్రాంతం నుండి మన దుబ్బాక నియోజకవర్గం నుండి అత్యధికంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ హాస్టల్‌ విద్యార్థులను పరామర్శించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జిబాసు హనుమంతు నాయుడు

పయనించే సూర్యుడు తేదీ 01 నవంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు నిన్న ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో బీసీ ప్రభుత్వ బాలురు హాస్టల్‌లో కలుషిత ఆహారం తీసుకొని విద్యార్థులు అస్వస్థతకు గురై,ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని,విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి,విద్యార్థుల ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం

Scroll to Top