PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో,

పయనించే సూర్యుడు తేదీ 01 నవంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న. జిల్లా కలెక్టర్ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన బి.ఎం. సంతోష్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు:కలెక్టర్ చర్య: కలెక్టర్ బి.ఎం. సంతోష్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై ఆరా: విద్యార్థులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ప్రారంభించిన ASP ఎం.జావళి ఆల్ఫోన్స్”

పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా పోలీస్ వారి కుటుంబాల సంక్షేమం కొరకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల పట్టణంలోని RK ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.అక్టోబర్ 21వ తేదీ నుండి 31 వ తారీకు వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నెరవాటి హాస్పిటల్ లో అలర్జీ, వర్టిగో అత్యాధునిక క్లినిక్ లను ప్రారంభించిన డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ మధుసూదనరావు”

పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా,పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం ఆసుపత్రి నిర్వాహకులు చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రప్రధమంగా ఏర్పాటు చేసిన అలర్జీ, వర్టిగో అత్యాధునిక క్లినిక్ లను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మానవత్వాన్ని చాటుకున్న పుడమి ఫౌండేషన్.

{పయనించే సూర్యుడు} {నవంబర్ 1} మక్తల్ కచ్వార్ టోల్ గేట్ దగ్గర మతిస్థిమితం లేని వ్యక్తి చాలా రోజుల నుండి అక్కడే ఉంటూ కనిపించడం జరిగింది. ఆ వ్యక్తి జుట్టు పెరిగిపోవడంతో పాటు సరైన బట్టలు లేకపోవడం, అశుభ్రంగా ఉండడం చూసి పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో ఆ వ్యక్తిని శుభ్రపరచి కొత్త బట్టలు తొలగించడం జరిగింది.ఈ వ్యక్తిని హైదరాబాదులోని ఆశ్రమాలలో చేర్పిద్దామని ప్రయత్నం చేసినప్పటికీ వారిని సంప్రదించగా ఆశ్రమాలన్నీ ఎక్కువ సంఖ్యలో ఇలాంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హుతాత్మ దివస్ సందర్భంగా మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రక్త పరీక్షలు

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి {పయనించే సూర్యుడు} {నవంబర్ 1}మక్తల్ నారాయణ పేట జిల్లా స్థానిక మక్తల్ పట్టణం లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నందు హుతాత్మ దివస్ సందర్భంగా రక్త పరీక్షలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించరు విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్నా శివకుమార్, ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్,బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ శ్రావణ్, సహా సంయోజక్ భీమేష్ వారు మాట్లాడుతూ రక్త పరీక్షలు గురించి చేసే ఒక ప్రయోగశాల విశ్లేషణ. రక్త

Scroll to Top