PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం..

రుద్రూర్, నవంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం, శైక్పేట్ డివిజన్ 24వ బూత్ ఇంచార్జ్ ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మండల నాయకులు షేక్ నిస్సార్, గౌస్, ఇందూర్ కార్తీక్, పార్వతి ప్రవీణ్, గాండ్ల శ్రీను, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ హాస్టల్‌ విద్యార్థులను పరామర్శించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జిబాసు హనుమంతు నాయుడు

పయనించే సూర్యుడు తేదీ 01 నవంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు నిన్న ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో బీసీ ప్రభుత్వ బాలురు హాస్టల్‌లో కలుషిత ఆహారం తీసుకొని విద్యార్థులు అస్వస్థతకు గురై,ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని,విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి,విద్యార్థుల ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో,

పయనించే సూర్యుడు తేదీ 01 నవంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న. జిల్లా కలెక్టర్ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన బి.ఎం. సంతోష్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు: కలెక్టర్ చర్య: కలెక్టర్ బి.ఎం. సంతోష్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై ఆరా: విద్యార్థులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోదాం వ‌ద్ద వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

తెలంగాణ ఉద్య‌మ నేత రామ‌లింగం { పయనించే సూర్యుడు} {నవంబర్ 1} మ‌క్త‌ల్: మక్తల్ మండల పరిధిలోని రుద్రసముద్రం గ్రామ సమీపంలో ప్రభుత్వ గోదాం వద్ద వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనుకు శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుడు రామలింగం వినతిపత్రం అంద‌జేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక ధాన్యాన్ని నిలువ చేసేందుకు కోట్లాది రూపాయలతో గోదాంను నిర్మించింది. ఈ ప్రాంతంలో కొనుగోలు చేసిన ధాన్యం ఇక్కడే నిల్వ ఉంచుతారు. ప్రజా పంపిణీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, మరియు సంఘ్ పరివర్, ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

రైచూర్ రోడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ లో జయంతి కార్యక్రమలు {పయనించే సూర్యుడు} { నవంబర్1} మక్తల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించారు, ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజనీతిజ్ఞుడు. ఆయన భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు హోం మంత్రిగా పనిచేశారు,స్వాతంత్ర్యానంతరం, 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, దీనికి గాను ఆయనను “భారతదేశ ఉక్కు మనిషి” అని పిలుస్తారు.పెద్ద చెరువు

Scroll to Top