PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సకాలంలో సమాచారం ఇవ్వని కూనవరం తహసీల్దార్ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి మరియు జరిమానా విధించాలి

…… కుంజ శ్రీను. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 1 కూనవరం మండల పరిధిలో గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ని అక్రమ కట్టడాలు గుర్తించారు, గుర్తించిన వాటిలో ఎన్ని తొలగించారు. వాటికి సంబంధించిన వివరాలు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24 వా తేదీన కూనవరం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టడం జరిగిందని. దరఖాస్తు గడువు ముగిసి […]

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, మరియు సంఘ్ పరివర్, ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

రైచూర్ రోడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ లో జయంతి కార్యక్రమలు {పయనించే సూర్యుడు} {అక్టోబర్ 31} మక్తల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించారు, ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజనీతిజ్ఞుడు. ఆయన భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు హోం మంత్రిగా పనిచేశారు,స్వాతంత్ర్యానంతరం, 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, దీనికి గాను ఆయనను “భారతదేశ ఉక్కు మనిషి” అని పిలుస్తారు.పెద్ద చెరువు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు గారు , భార్య లక్ష్మి, కుమారుడు ఉమేష్ మండల కన్వీనర్ గారి‌ 55వ పుట్టినరోజు శుభ సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గొర్తి ఉమేష్, దామినేని నరసింహ చౌదరి, హాజీ మస్తాన్, హాజీ పీరా, తెల్లాకుల వెంకటేష్, పత్తికొండ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని

మండల విద్యాధికారి ఎంఈఓ వినతిపత్రం అందజేత ( పయనించే సూర్యుడు అక్టోబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు ఫరూక్నగర్ మండల ఎంఈఓ మనోహర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కన్వీనర్స్ శ్రీను నాయక్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా గుడ్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలి

నష్టపోయిన అన్ని రకాల పంటలకు ఎకరాకు 20000 నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి తడిసిన దాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మొంతా తుపాన్ వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొక్కజొన్న,వరి,పత్తి మరియు ఇతర రకాల పంటలు అకాల వర్షాల వల్ల దెబ్బతిని రైతులకు తీవ్ర పంట నష్టం జరిగిందని దీనిపై

Scroll to Top