PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అతి కష్టం మీద బోట్లను గట్టుకు చేర్చిన అధికారులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ల సూచనలతో తీవ్రంగా శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేసిన అధికారులు ఆత్మకూరు నియోజకవర్గం లో గత ఐదు రోజులుగా కురిసిన అధిక వర్షాలకు సంగం బ్యారేజ్ సమీపంలో నిలిపి ఉన్న మూడు బోట్లు వాటి తాళ్లు తెగిపోయి బ్యారేజ్ వైపుకు కొట్టుకుపోయాయి.అలా నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన మూడు బోట్లు బ్యారేజ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులను అడిగి పంట నష్టాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న గురువారం ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి నష్ట తీవ్రతను రైతుల నుండి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నుండి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని, నష్ట తీవ్రతపై ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్షాలు, గాలులు పంటలను చిదిమేశాయి – అంక్సాపూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది

పయనించే సూర్యుడు, అక్టోబర్ 30( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళపల్లి మండల కేంద్రంలోని అంక్సాపూర్ గ్రామంలో నిన్నటి రాత్రి కురిసిన వర్షాలు, వెండు తుఫాన్ ప్రభావంతో విపరీతమైన నష్టం చోటుచేసుకుంది. గంటల తరబడి కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగిపోయాయి. బలమైన గాలులు, ఆకస్మిక వర్షాల కారణంగా పత్తి, మక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.చాలా మంది రైతులు తమ మొత్తం సీజన్ శ్రమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఒక వరం.వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీలో కూరపాటి శంకర్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.30/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఒక వరమని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి అన్నారు.గురువారం మండల పరిధిలోని రాజగోపాలపురం పంచాయతీ బాలగోపాలపురంలో పలువురు వరద బాధిత ఎస్టిలకు నిత్యాసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథులుగా జడ్పిటిసి విజయలక్ష్మి,సురుటుపల్లి ఆలయ చైర్మన్ పద్మనాభరాజు,పిచ్చాటూరు సతీష్ నాయుడు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ వంటి

Scroll to Top