తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం:రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావం ఉన్న జిల్లాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు సమన్వయంతో అత్యవసర చర్యలు […]




