PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం:రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావం ఉన్న జిల్లాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు సమన్వయంతో అత్యవసర చర్యలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు..

రుద్రూర్, అక్టోబర్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని బోప్పాపూర్ గ్రామంలో ఆవులు, గేదలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఇందులో 48 పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి మండలంలో నీట మునిగినపంటలనుసందర్శించిన కలెక్టర్

పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : గురువారం టేకులపల్లి మండలంలో భారీ వర్షం మూలంగా నష్టపోయిన పంటలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ టేకులపల్లి మండలం లోని తంగెళ్ళ తండా గ్రామంలో పంటనష్టం జరిగిన వరి పొలాలను సందర్శించి రైతులకు పంటలోనిల్వ ఉన్న నీటిని బయటకు పంపి వేసుకోవాలని , దానిద్వార మళ్ళీ పంటలులేస్తాయి అని సూచనలు చేశారు అలాగే రైతులు ఉపాధి హామీ లో వున్న పథకాలను సద్వినియోగం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసీ హక్కులపై ముప్పేట దాడి*ప్రమాదం లో అల్లూరి జిల్లా!, ఆదివాసీలు ఉద్యమానికి సిద్ధం కావాలి!… ఆదివాసి సంక్షేమ పరిషత్ పిలుపు.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 30 గురువారం నాడు సంక్షేమ పరిషత్(274/16) కార్యకర్తల సమావేశం రంపచోడవరం మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడు తూ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయడం లో విఫలం అవుతున్నాయని ముఖ్యం గా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుండి రాష్ట్రంలో ఆదివాసి చట్టాలకు రక్షణ కరువైందని, హక్కులు అందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఐదవ షెడ్యూల్ భూభాగం లో (ఏజెన్సీ )1/59 ఎల్.టి.ఆర్ చట్టాలను పటిష్టంగా అమలు చేసి ఆదివాసీలకు న్యాయం చేయాలి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 30 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరు మండలం ఎర్రంపేట గ్రామ వాస్తవ్యుడు మడివి. రాజు s/o తమ్మయ్య తనకు సంబంధించిన భూమిని పరిటాల సత్యనారాయణ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు ( ఇంటి నిర్మాణము మరియు షాపులు)జరిగాయని చింతూరు డివిజన్లో ఉన్నటువంటి మండలంలో గ్రామాలన్నీ ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి చెందినవి ఈ ప్రాంతాలలో 1/59 ఎల్.టి.ఆర్ చట్టం మరియు 1/70 అమలు అవుతున్న

Scroll to Top