PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట జనసేన పార్టీఆధ్వర్యంలో నాగబాబు జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట జనసేన పార్టీb నాయకులు ఆధ్వర్యంలో నాగబాబు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,శాసనమండలి సభ్యులు,మెగాఫ్యామిలీ అభిమానుల రథ సారథి కొణిదెల నాగబాబు జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో తడ మండలంలోని అనపగుంట గిరిజన కాలనీలో 56 కుటుంబాలకు దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగినది. సూళ్లూరుపేట జనసేన పార్టీ నాయకులు మాభాష […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

3లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే..

పయనించి సూర్యుడు తేదీ 30 అక్టోబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గట్టు మండల పరిధిలోని చాగదోన గ్రామానికి చెందిన యస్.సుధా d/o జీవన్న మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3లక్ష రూపాయలు LOC లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోశాలకు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ గడ్డి వితరణ…

రుద్రూర్, అక్టోబర్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ రుద్రూర్ గోశాలకు బుధవారం రాత్రి 101 మోపుల గడ్డి వితరణ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో NRI కోనేరు శశాంక్ చేస్తున్న సేవలు అభినందనీయమని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాగంటి క్షేత్రంలో 5న పంచరత్నములు అనే ఉచిత నాటక ప్రదర్శనలు “

పయనించే సూర్యుడు అక్టోబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా టీజీవి కళాక్షేత్రం కర్నూలు, అరుణ భారతి సాహితి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నాటక ప్రదర్శనలు నాటక ప్రదర్శనల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన బిసి రాజారెడ్డి ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి నందు నవంబర్ 5వ తేదీ నిర్వహించనున్న పంచరత్నములు అనే ఉచిత నాటక ప్రదర్శనలకు సంబంధించిన వాల్ పోస్టర్లను బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి ఆవిష్కరించారు. కార్తీక పౌర్ణమి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలి…

రుద్రూర్ అక్టోబర్ 30(పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి): తూముల విడుదల చేయడంతో నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని రుద్రూర్ గ్రామ రైతు పెంట పోశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని రుద్రూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట కింద 2 ఎకరాల 6 గుంటల పొలం ఉందని, తూములు విడుదల చేయడంతో, పంట పొలాల్లోకి నీరు వచ్చి పంట మొత్తం నీటిలో మునిగిపోయిందని, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు

Scroll to Top