PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తీర్థయాత్ర సీజన్ సమీపిస్తోంది, కానీ శబరిమల వర్చువల్ క్యూలైన్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. శ్రీనివాస్ రెడ్డి గురు స్వామి

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మండల మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభానికి ఇంకా పది హెడు రోజులు మాత్రమే ఉండగా , ట్రావెన్ కూర్ దేవస్థానం బోర్డు టిడిబి ఇంకా తప్పనిసరి వర్చువల్ క్యూలైన్ బుకింగ్‌ను ప్రారంభించలేదు. ఈ ఆలస్యం కారణంగా భక్తులలో, ముఖ్యంగా కేరళ వెలుపల నుండి వచ్చే యాత్రికులలో ఆందోళన వ్యక్తమవుతోంది, ఎందుకంటే వారి యాత్ర ప్రణాళికలు అనిశ్చితంగా మారాయి.మండల యాత్ర మలయాళ నెల వృచ్చికం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యమకి0కరులు గా మారిన ద్వచక్ర వాహనదారులను కట్టడి చేయ0డి మహాప్రభో

పయనించే సూర్యుడు అక్టోబర్ 30(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో అక్టోబర్ 29న హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర ఒక నిండు ప్రాణం బలైంది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమౌతూందో ఆలోచించని నేటి యువత కు పోలీసు శాఖ వారు ఈ పరిసర ప్రాంతాలలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ కాలేజ్ లలోఒక అరగంట అవగాహన సదస్సు నిర్వ హించి యువకులకు బైక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

3లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే..

పయనించి సూర్యుడు తేదీ 30 అక్టోబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గట్టు మండల పరిధిలోని చాగదోన గ్రామానికి చెందిన యస్.సుధా d/o జీవన్న మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3లక్ష రూపాయలు LOC లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులకు టార్పాలిన్లు అందించాలి – వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

వర్షాల నేపథ్యంలో వరి కోతలను రెండు రోజులు వాయిదా వేసుకోవాలి అని సూచన. వర్షం తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలి అని సూచించారు. జిల్లెల్ల గ్రామంలోని ప్యాక్స్ కొనుగోలు కేంద్రం పరిశీలన చేశారు. ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం పరిశీలించారు, రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పయనించే సూర్యుడు, అక్టోబర్ 30( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూలిన వీరుపాక్షేశ్వర స్వామి ఆలయ ప్రహరీ గోడను పరిశీలిస్తున్న ఆలయ ఈ ఓ కొండారెడ్డి మరియు జనసేన నేత రామ శ్రీనివాస్

పయనించే సూర్యుడు అక్టోబర్29 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల కేంద్రంలోని పురాతన శివాలయం ప్రహరీ గోడ అకాల వర్షాల కారణంగా కూలిపోయింది. దీంతో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నమయ్య జిల్లా అధికారి విశ్వనాద్ సూచనల మేరకు ఆలయ కార్యనిర్వాహక అధికారి కొండారెడ్డి వర్షానికి కూలిన మరియు అక్కడక్కడా దెబ్బ తిన్న ప్రహరీ గోడను పరిశీలించారు. ఈ సందర్బంగా స్వామి వారి భక్తులు మరియు సేవకులు మాట్లాడుతూ శివాలయ ప్రహరీ గోడ కూలిపోవడంతో ఆలయ ప్రాంగణంలోకి

Scroll to Top