PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ పరిధిలో పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పండ్లు అమ్మేవారు మరియు కూరగాయలు అమ్మేవారికి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్. ఎస్సై సందీప్ బుధవారం అవగాహన కల్పించారు. తరచుగా బస్టాండ్ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నందున ట్రాఫిక్అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు . తదంతరం పండ్లు అమ్మేవారిని మరియు కూరగాయలు అమ్మేవారిని అనువైన స్థలం లకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేత..

రుద్రూర్, అక్టోబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రుద్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు రుద్రూర్ ఎస్సై సాయన్న చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపి శ్రీనివాస్,రుద్రూర్ సీఐ కృష్ణ, ఫుడ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ రిజర్వేషన్ సాధనకై ఉస్మానియా వేదికగా దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా వేదికగా దీక్ష నవంబర్ 4–8 వరకు రిలే నిరాహార దీక్షలు బీసీ లకు 42% రిజర్వేషన్ డిమాండ్ బీజేపీ వైఖరిపై జేఏసీ విమర్శలు ఉద్యమాన్ని గ్రామాల వరకు తీసుకెళ్లే నిర్ణయం పయనించే సూర్యుడు, అక్టోబర్ 29( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే విద్యార్థి రిలే నిరాహార దీక్షకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి లారా అల్లూరి జిల్లా ని కాపాడుకుందాం ఆదివాసి జిల్లా లేకుండా చేసే కుట్ర జరుగుతుంది

ఆదివాసి సంక్షేమ పరిషత్ పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 29 ఆదివాసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఆదివాసులు మేల్కోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను బుధవారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్వతిపురం మన్నెం జిల్లా పేరుకి ఆదివాసి జిల్లా అయినప్పటికీ దాని హెడ్ క్వార్టర్ పార్వతీపురం అంటే అది మైదాన ప్రాంతం, పార్వతిపురం ఏజెన్సీ అయినప్పటికీ అది ప్రస్తుతం ఏజెన్సీగా సెలవనిలో లేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్..

నీట మునిగిన వరి పొలాలు పత్తి పంటలు తుఫాను తాకిడికి రైతుల కలలన్నీ నీటిలో కలిసిపోయాయి మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం ఈదురుగాలులతో సృష్టించాయి రైతే రాజు దేశానికి వెన్నుముక అని చెప్పడమే కానీ ఏనాడు రైతు రాజు అయినట్టు చరిత్రలో లేదు రైతు వ్యవసాయం చేయటం అప్పులు పాలు అవ్వడం రైతుల కష్టాలను పట్టించుకునే రాజకీయ నాయకులు గాని అధికారులు గానీ కరువయ్యారు పయనించే సూర్యుడు అక్టోబర్ 30 ఖమ్మం జిల్లా

Scroll to Top