ప్రజలకు అండగా నాయకులు ఉండాలి,
నాయకులకు అండగా నేనుంటా రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పయనించే సూర్యుడు టి సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా అక్టోబర్29 టి సుండుపల్లి మండలం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు తప్పు ఎవరు చేసినా ఊరుకునేది లేదు పార్టీని సుప్రీమ్,, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని బలి పెట్టాలంటే కుదరదు సుండుపల్లి మండలంలో టిడిపికి మంచి ఆదరణ ఉంది ప్రజల్లో ఉన్న ఆదరణను నాయకులు వినియోగించుకోవాలి,మంచి నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు,,అదే స్ఫూర్తితో సుండుపల్లి […]




