PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలకు అండగా నాయకులు ఉండాలి,

నాయకులకు అండగా నేనుంటా రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పయనించే సూర్యుడు టి సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా అక్టోబర్29 టి సుండుపల్లి మండలం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు తప్పు ఎవరు చేసినా ఊరుకునేది లేదు పార్టీని సుప్రీమ్,, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని బలి పెట్టాలంటే కుదరదు సుండుపల్లి మండలంలో టిడిపికి మంచి ఆదరణ ఉంది ప్రజల్లో ఉన్న ఆదరణను నాయకులు వినియోగించుకోవాలి,మంచి నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు,,అదే స్ఫూర్తితో సుండుపల్లి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లింగ వివక్ష చట్టరీత్యా నేరం.”

పయనించే సూర్యుడు అక్టోబర్ 29,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న లింగ వివక్ష చట్ట రీత్యా నేరమణి, దేశ వ్యాప్తంగా బేటీ బచావో – బేటీ పడావో లక్ష్య సాధన కోసం కృషి జరుగుతుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.న్యూ ఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీనడ్డా అధ్యక్షతన 31వ కేంద్ర పర్యవేక్షణ మండలి సమావేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ స్పందించారు

పయనించే సూర్యుడు అక్టోబర్ 29 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాస్ ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కమిషనర్ కే చిన్నయ్య పయనించే సూర్యుడు కథనానికి స్పందించి మున్సిపాలిటీ అధికారులు ఎస్సీలమని చిన్నచూపు చూస్తున్నారు వార్తకు స్పందించి సగం పందులను క్లియర్ చేశారు మిగతా కూడా సగం క్లియర్ చేస్తే బొగ్గుల కాలనీ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు సగం క్లియర్ చేసిందానికి బొగ్గుల కాలనీ ప్రజలు కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మైనార్టీ చైర్మన్ ను హృదయపూర్వకంగా కలిసిన షేక్ సల్మా షరీన్

పయనించే సూర్యుడు అక్టోబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డ్ మీటింగ్ ఏపీఎస్ ఎం ఎఫ్ సి చైర్మన్ అయినటువంటి మౌలానా షేక్. ముస్తాక్ అహ్మద్ అధ్యక్షతన ఈ రోజు విజయవాడలోని మినర్వ గ్రాండ్ హోటల్ నందు జరిగినది.ఈ కార్యక్రమంలో బోర్డు మీటింగ్ లో పాల్గొని చైర్మన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్.సల్మా షిరీన్ ఈ అవకాశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన తూనకల శాఖ అధికారులు..

రుద్రూర్, అక్టోబర్ 29(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని పలు దుకాణ సముదాయాలను బుధవారం తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఏదైనా వస్తువు ఎంఆర్ పి ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే దుకాణ యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయాని దుకాణ యజమానులకు ఆయన సూచించారు. ఈ తనిఖీలలో కానిస్టేబుల్ నరేష్ తదితరులు ఉన్నారు.

Scroll to Top