PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పేదలకు వరం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్,చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం లో ని సమావేశ హాల్ నందు కేశంపేట్ మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 100166/ చొప్పున చెక్కును అందించారు.కార్యక్రమంలో మండల ఎమ్మార్వో రాజేందర్ రెడ్డి,ఆర్ ఐ నరసింహులు,పార్టీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాటిచ్చి నిలబెట్టుకున్న మహానుభావుడు వీర్లపల్లి శంకర్

కాంగ్రెస్ నాయకులు జటావత్ రవీందర్ నాయక్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కేశంపేట మండల పరిధిలోని పాటిగడ్డ గ్రామానికి ఉన్న మొట్టమొదట సమస్య వాగు వర్షాకాలం రావడంతో రాకపోకలు ఇబ్బంది గా ఉండేది. వ్యవసాయ పొలాలకు పోవటానికి వీలు లేని పరిస్థితి ఉండేది. దీనికి పరిష్కారం చూపిన షాద్నగర్ శాసనసభ్యులు విరపల్లి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు గ్రామానికి ఉన్న వాగు సమస్యను దృష్టిలో పెట్టుకొని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేసీఆర్ చేసిన అభివృద్ధితో సునీతమ్మనే గెలుస్తుంది

ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఎల్లారెడ్డి గూడలో మాగంటి సునీతమ్మ ఎన్నికల ప్రచారం పాల్గొన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మను కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి గెల్పిస్తామని ప్రజలే స్వచ్చందంగా చెప్తున్నారని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలో మాగంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొంథా తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు తక్షణం ఆదుకోవాలి

సిపిఐ(ఎం) నేత భూక్యా వీరభద్రం డిమాండ్ పయనించే సూర్యుడు అక్టోబర్ 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా నియోజకవర్గ వ్యాప్తంగా మొంథా తుఫానుతో వర్షం, ఈదురుగాలుల కారణంగా చేతికొచ్చిన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ నష్టం ఎదుర్కొన్న రైతులు ఆర్థికంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు.రైతులు పెట్టుబడులు పెట్టి ఎంతో కష్టపడి చేతికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం,పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ఆదివాసి స్వాతంత్ర సమరయోధుడు కారం తమన్న దొర పేరుతో ప్రత్యేక ఏజెన్సీ జిల్లాగా ప్రకటించాలి.

చింతూరు సబ్ డివిజన్ మరియు కుకునూరు,వేలేరుపాడు మండలను కలిపి నియోజకవర్గంగా ప్రకటించాలి. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ కూనవరం,అక్టోబర్29() రంపచోడవరం,పోలవరం నియోజకవర్గాలను,అలాగే చింతూరు సబ్ డివిజన్ ను నియోజకవర్గంగా ప్రకటించి మూడు నియోజకవర్గాలతో రంపచోడవరం కేంద్రంగా ఆదివాసి స్వాతంత్ర సమరయోధుడు కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ ప్రభుత్వాన్ని కోరారు.అనిల్ మాట్లాడుతూ రంపచోడవరం,చింతూరు

Scroll to Top