PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికల కోడ్ ముగిసిన విగ్రహాలకు ముసుగులు తొలగించలేదు

“షేర్ పల్లి బందారంలో ఇందిరా గాంధీ విగ్రహానికి తొలగించని ముసుగు” (పయనించే సూర్యుడు అక్టోబర్ 29 రాజేష్) 20 రోజులు గడుస్తున్న విగ్రహాలకు ముసుగులు తొలగించకపోవడంతో అధికారులు ఇంకా నిద్రమత్తులో ఉన్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు గడుస్తున్న రాజకీయ నాయకుల విగ్రహాలకు అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వేసిన ముసుగులను అధికారులు తొలగించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ విడుదల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు

టీకాలు వేస్తున్న వెటర్నరీ ఆఫీసర్ శిల్ప” (పయనించే సూర్యుడు అక్టోబర్ 29 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం పరిధిలో గొడుగుపల్లి గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివావరణ టీకాలు వేయించడం జరిగింది. ఇటీవల గ్రామంలో రైతులు తమ పశువులకు వ్యాధి నిరోధక శక్తిని తట్టుకొని ఉండటానికి పశువుల కోసం ప్రభుత్వ సంక్షేమ కోసం పశువుల డాక్టర్ వెటర్నరీ ఆఫీసర్ శిల్ప ఆధ్వర్యంలో ఈరోజు గొడుగుపల్లిలో టీకాలు వేయడం జరిగింది. రైతులు తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ బి సి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

పయనించే సూర్యుడు గాంధారి 30/10/25 గాంధారి మండల జాతీయ బిసి సంక్షేమ సంఘం నూతన ఎన్నిక సర్వసభ్య సమావేశం బుధవారం రోజు నిర్వహించడం జరిగింద ఈ సమావేశంలోకామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేతజిల్లామహిళాఅధ్యక్షురాలుమంజులజిల్లాసోషల్మీడియాకోఆర్డినేటర్రాజేందర్ వారిఆధ్వర్యంలోగాంధారిమండలజాతీయబిసిసంక్షమసంఘనూతనకార్యవర్గంఎన్నిక జరిగింది ఈ సందర్బంగా బీసీసంక్షేమసంఘంగాంధారిమండలఅధ్యక్షులుగానేరెళ్లసంతోష్.ఉపాధ్యక్షులుగాచీమలవార్శ్రీనివాస్ధోళ్ళులక్ష్మినారాయణసరంపల్లిబాలకృష్ణగౌడ్జనరల్సెక్రటరీగానస్కంటిరవితాటిపాములశివకుమార్జాయింట్సెక్రటరీగావంజరిరాకేష్ఆనంద్రావుకోశాధికారిగాసామలరాజులల్మీడియాకోఆర్డినేటర్గాఆకులరాకేష్నుఏకగ్రీవంగాఎన్నుకోవడంజరిగిందిఈసందర్బంగాచింతలశంకర్మాట్లాడుతూబీసీలుఆత్మీయంగాఉండిమనహక్కుల్నిసాధించుకునేందుకుపోరాటంచేయాల్సినఅవసరంఎంతైనాఉందనిఅన్నారుబీసీలకుజరుగుతున్నఅన్యాయాన్నిప్రశ్నించాలనిరాజకీయాల్లోబీసీలసత్తాచాటాలనిఆయనఅన్నారునూతనఅధ్యక్షులునేరెళ్లసంతోష్మట్డుతూబీసీలకుజరుగుతున్నఅన్యాయలపైమోసలపైపోరాటంచేస్తామనిఅన్నారు76ఏళ్లుగాబీసీలుమోసపోతూనేఉన్నారనిఆవేదనవ్యక్తంచేశారుబీసీకులల్లోయువకులల్లోచైతన్యంకలిగించేలాకృషిచేస్తాననితెలిపారఈ కార్యక్రమంలోగాంధారిటౌన్అధ్యక్లు తూర్పుసందీప్ఉపాధ్యక్షులుతాటిపాములసత్యంజనరల్ సెక్రటరీఅరెకటిక మోతిలాల్ యూత్అధ్యక్షులుసిందేనితిన్ ఉధ్యక్షులు పానకంటి నవీన్ రమేష్ పలువురు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మూడు నెలల చిన్నారి గుండె సంబందిత వైద్యం కోసం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భరోసా “

పయనించే సూర్యుడు అక్టోబర్ 29,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామానికి చెందిన గజ్జెల మల్లేశ్వరి కుమారుడు 3 నెలల చిన్నారి ( భూమా యశ్వంత్ రెడ్డి ) కొద్ది రోజుల నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.తప్పనిసరిగా సర్జరీ (ఆపరేషన్) చేయాలని వైద్యులు చెప్పడంతో ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొంథా తుఫాను నేపథ్యంలో నంద్యాల వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి

పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న (29 అక్టోబర్ 2025) మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి బుధవారం ఉదయం క్షేత్ర స్థాయిలో విస్తృత తనిఖీ చేపట్టారు. అధికార యంత్రాంగంతో కలిసి, నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలైన కుందునది పరివాహక ప్రాంతం

Scroll to Top