PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈనెల 30వ తేదీన జరిగే విద్య సంస్థల బంద్ జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్… ( పయనించే సూర్యుడు అక్టోబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ)షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం, స్థానిక సిఐటియు ఆఫీస్ లో జరిగింది.ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ఈ నెల 30వ తేదీన బీటెక్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం ఆసుపత్రి వైద్యులపై జాతీయ ఎస్టి కమిషన్, మహిళ కమిషన్, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు.*త్వరలోనే ఏరియా హాస్పిటల్ ముట్టడి

ఇప్పటివరకు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలు మరియు ఆదివాసి ప్రజలు తరలిరావాలి కుంజ శ్రీను పిలుపు. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 28 రంపచోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన బాపనమ్మ మరియు ఆమె బిడ్డ మృతికి కారుకులైనటువంటి రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు బాపనమ్మ భర్త కొట్టం రాజన్న దొర ఆధ్వర్యంలో జాతీయ షెడ్యూల్ తెగల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు*

పయనించే సూర్యుడు {అక్టోబర్ 28} మక్తల్: మక్తల్ పట్టణంలోని రాంలీలా మైదానంలో సోమవారం రాత్రి బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో రాష్ట్ర పాడి పశుసంవర్ధక డెయిరీ క్రీడా యువజన మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వారి సతీమణి వాకిటి లలితతో కల్సి హాజరై కార్తీక దీపాలను వెలిగించారు, అనంతరం కార్తీక దీపోత్సవం వాటి విశిష్టత గురించి వివరించారు. హిందూ ధార్మిక ప్రకారం కార్తీక మాసం విశిష్టమైందని ప్రకృతి పరంగా వర్షాలు కురిసి పచ్చదనంతో వికసించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పట్టణంలో తుపాన్ ప్రభావంతం ప్రాంతాలలో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ ధబ్బల శ్రీమంత్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ

పయమించే సూర్యుడు అక్టోబర్ 28 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పురపాలక సంఘం పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొంథా తుఫాను నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ధబ్బల శ్రీమంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.మొంథా తుఫాను కారణంగా గంటకు 100 కిలోమీటర్ల వేగముతో గాలి వీస్తుంది అని గౌరవ కమిషనర్ & డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాలు మేరకు పురపాలక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం కేంద్రంగా ఏజెన్సీ జిల్లా ప్రకటించాలి.ఆదివాసి గిరిజన సంఘం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 28 రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలలో రంపచోడవరం కేంద్రంగా ఏజెన్సీ జిల్లాను ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ డిమాండ్ చేశారు మంగళవారం నాడు చింతూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిసం సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాలు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని రంపచోడవరం చింతూరు పోలవరం ఏజెన్సీ మండలాలైన 14 మండలాల ప్రాంతాలను

Scroll to Top