PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సదరం క్యాంపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు) కొత్తగూడెం: మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపులో దివ్యాంగుల వైద్య పరీక్షలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల ఎంట్రీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఆసుపత్రికి వచ్చిన క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోలీసు అమర వీరుల త్యాగఫలం వెలకట్టలేనిది

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి, పోలీసు అమరవీరుల త్యాగఫలం వెలకట్టలేనిదని హెడ్ కానిస్టేబుల్ శివ గౌడ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం యాడికి లోని స్టార్ పారడైజ్ హైస్కూల్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. విధులలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను సంస్మరించు కోవడం మన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి

“బీఎస్పీ దుబ్బాక నియోజవర్గం అధ్యక్షులు సుద్దాల రాజు” (పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్) ఈరోజు దుబ్బాక నియోజకవర్గం పరిధిలో బిఎస్పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. నవంబరు 1 న హైదరాబాదులో పార్కు వద్ద జరిగే బీసీలకు 42% రిజర్వేషన్లపై జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు . జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది

“మండల అధ్యక్షులు శేరిపల్లి రాజు” (పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో VHPS మండల కమిటీ ఈరోజు జిల్లా ఉపాధ్యక్షులు అరికెల సత్తయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధ్యక్షులుగా ముబారస్పూర్ గ్రామానికి చెందిన శేరిపల్లి రాజును ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మరియు ఉపాధ్యక్షులుగా మాచినపల్లి యాదగిరి. సలహాదారులుగా. పిట్ల మహిపాల్. ప్రధాన కార్యదర్శిగా గాజుల లింగం. జనరల్ సెక్రటరీ. జనగామ స్వామి. కార్యదర్శి పట్టాభిషాను వీరందరినీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం, పోలవరం నియోజక వర్గాలను కలిపి, రంపచోడవరం కేంద్రంగా, కారం తమన్నా దొర జిల్లా ప్రకటించాలి.

ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ డిమాండ్ పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ డివిజన్ సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చింతూరు డివిజన్ జేఏసీ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన లో రంపచోడవరం, చింతూరు, పోలవరం ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఈ

Scroll to Top