PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారస్తులతో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య మాలోత్ రాందాస్ నాయక్ గోపాల్ రెడ్డి సమావేశం…

సమావేశంకు హజరైన మార్కెట్ పరిధిలో గల కోనుగోలు దారులు…. ఈ సంవత్సరం అధిక వర్షాల ద్రృష్ట్యా రైతుల క్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది… పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:రైతులను ద్రృష్టిలో ఉంచుకోని ట్రెడర్స్ కోనుగోలుచేయాలి-ఎమ్మెల్యే కనకయ్య వ్యాపారస్ధులు ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించాలిరైతుల క్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం-ఎమ్మెల్యే రాందాస్ రైతు సమస్య పరిష్కారం కోరకు మన ప్రభుత్వం కమిషన్ ఎర్పాటు చేసింది-గోపాల్ రెడ్డి ఇల్లందు వ్వవసాయ మార్కెట్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ చరిత్ర లోనే 100శాంతం డెలివరీ లు.

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి చరిత్ర లో గొప్ప రికార్డ్, అభినందించిన ప్రాజెక్ట్ అధికారి, సూపరింటెండెంట్, గైనకాలజిస్టు లు, సిబ్బంది కృషి ఫలితం అల్లూరి జిల్లా లో అన్ని ఆసుపత్రులకంటే టాప్.. ( చింతూరు) చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి ఒక రికార్డు సృష్టించింది. ఆసుపత్రి చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా 100 ప్రసవాలు అక్టోబర్ నెల లో అవ్వడం తో ఈ రికార్డు సొంతం చేసుకుంది. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి.

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఈరోజు ఏన్కూరు మార్కెట్ కేంద్రాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్… అఖిలభారత ఐక్య రైతు సంఘం బృందం వెళ్లి రైతులను. కొనుగోలుదారులను. కార్మికులు కలిసి రైతాంగ సమస్యలు పై ఏన్కూరు మార్కెట్ కార్యదర్శి బి బజార్ నీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు ఎస్కే లాల్ మియా అఖిలభారత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి,

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ సిహెచ్ శేషగిరిరావు కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏన్కూరు మండలంలో అకాల వర్షాల వలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి మృతి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 27 చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగన్నగూడెం గ్రామమ దగ్గరలో గల రోడ్డు పక్కన ఒక గుర్తు తెలియని, సుమారు 50 సంవత్సరాలు వయసు గల వ్యక్తి అనారోగ్యంతో, లేవనేని స్థితిలో ఉం డగా, గ్రామస్తులు చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయగా, చికిత్స పొందుతూ ది. 24. 10. 2025 తారీకు సాయంత్రం 5:45 నిమిషములకు మరణించడం జరిగింది. ఈ విషయమును

Scroll to Top