PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంతా తుఫాన్ కారణంగా మండల ప్రజలు జాగ్రత్త గా ఉండండి

విద్యుత్ శాఖ మండల అధికారి రమేష్ బాబు పయనించే సూర్యుడు అక్టోబర్ 25 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మంతా తుఫాన్ ప్రభావం వాతావరణ శాఖ హెచ్చరికలను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మండల విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ మంతా తుఫాను ప్రభావం సుండుపల్లి మండల ప్రజల పైన అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.అందువలన తుఫాన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమస్యల వలయంలో ఆదివాసి గ్రామాలు

పోలవరం ప్రాజెక్టుతో జేబులు నింపుకున్నది నాన్ ట్రైబల్స్ మరియు అధికారులు మాత్రమే అగమ్య గోచరంగా ఆదివాసులు బతుకులు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 25 అల్లూరి సీతారామరాజు జిల్లా శనివారం నాడు దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ దేవీపట్నం మండలం భూకబ్జాలకు నిలియంగా మారిపోయిందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు

ఏజెన్సీ లో ఉన్న పాడేరు మెడికల్ కాలేజీలో 400 వందల పోస్టులను నాన్ ట్రైబల్స్ తో భర్తీకి సిద్ధం పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 25 ASR జిల్లా,పాడేరు గవర్నర్ మెడికల్ కాలేజీ ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో స్థానిక అభ్యర్ధులకు అన్యాయం జరిగిందని ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు టి జోగారావు ఆవేదన వ్యక్తం చేశారు 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్న జి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పత్రిక మిత్రులకు…సహ చట్టం 2005ను అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పగడ్బందీగా అమలు చేయాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం……ఈరోజు శనివారం రోజున నిజామాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం 2005 పైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005, అమలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాచార హక్కు చట్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలిస్తున్న జనసేన నేత రామ శ్రీనివాస్

పయనించే సూర్యుడు అక్టోబర్25 అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం మరియు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజంపేట రోడ్డుపై ఉన్న అఖంపల్లెలో జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్ స్థానికులు మరియు మిత్రబృందంతో కలిసి పర్యటించారు. ఆ కాలనిలో సుమారు 30 కుటుంబాలు నివాసిస్తుంటారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ భాదితులకు సత్వరమే అన్నిరకాలుగా ఆదుకోవాలని సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులకు తెలిపారు.అక్కడ

Scroll to Top