PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండలంలో అక్టోబర్ 27 ప్రత్యేక ఆధార్ క్యాంపులు

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.25/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో అక్టోబర్ 27వ తేదీన ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు స్థానిక మండల పరిషత్ పరిపాలన అధికారి త్రివిక్రమ రావు పేర్కొన్నారు.ఇందులో భాగంగానే విద్యార్థుల సౌకర్యార్థం సత్యవేడు పట్టణం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,మదనంబేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు సోమవారం జరుగుతుందన్నారు.ఆయా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆధార్ కార్డు లేని వారు కొత్తగా నమోదు చేసుకోవచ్చన్నారు.దీంతోపాటు ఆధారు చిరునామా,పేరుమార్పు,తప్పొప్పులను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

27న ఏ టి ఎస్ వ్యతిరేకంగా ఆటో కార్మికులు ర్యాలీ

పయనించే సూర్యుడు అక్టోబర్ 25( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఈనెల 27 న ఏ టి ఎస్ సెంటర్లకు వ్యతిరేకంగా ఆత్మకూరులో ఆటో కార్మిక యూనియన్లు ర్యాలీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో 27 తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ బస్టాండ్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా సంస్థ పై జీవనం సాగిస్తున్న ఆటో కార్మికులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట లోని విక్రమ్ డిగ్రీ కాలేజీ నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు అక్టోబర్ 25 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్లూరుపేట లోని ” విక్రమ్ డిగ్రీ కాలేజ్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

26 న అభివృద్ధి కార్యక్రమాలు పై మంత్రి ఆనం పర్యటన

పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) అక్టోబర్ 26 తేదీ ఆదివారం సంగం . ఏఎస్ పేట మండలాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్షమాపణ” చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కవిత

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కల్వకుంట్ల కవిత తన జాగృతి తరపున జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గన పాల్ పార్క్ లో తెలంగాణ వీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ తరపున క్షమాపణలు చెప్పారు. పది సంవత్సరాల పాలనలో వీరులకు, వారి కుటుంబాలకు సరైన గౌరవం, మద్దతు అందించలేకపోయామని ఒప్పుకున్నారు.అసెంబ్లీలో పన్నెండు

Scroll to Top