PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తడిసి మొలకెత్తిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్. పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:అతివృష్టివల్లచేతికందినమొక్కజొన్న పంట తడిసి మొలకెత్తుతోందని ఈ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని దుఃఖంలో ఉన్న రైతులకు ధైర్యం కల్పించి ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నాయని రాజు పిఎసిఎస్ మాజీ చైర్మన్ సిపిఐ ఎంఎల్ డివిజన్ నాయకులు ఆవుల కిరణ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు డివిజన్లోని ఎల్ టి ఆర్ కేసు సమస్యలకు సంబంధించి ఐ టి డి ఏ నందు ఎల్ టి ఆర్ సెల్ ఏర్పాటు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ ఇంచార్జ్ అక్టోబర్ 25 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లశ్రీ శుభం నోక్వాల్, IAS, ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు చింతూరు డివిజన్ లోని LTR సమస్యలకు సంబంధించి సోమవారం నుండి ఐటిడిఎ చింతూరు నందు LTR సెల్ ను నెల రోజుల వరకు ఏర్పాటు చేయటం జరుగుతుంది అని ఈ సెల్ నందు జె. విలెంటన్ బాబు, 9014677374, డిప్యూటీ తహశీల్దార్, ట్రైబల్ వెల్ఫేర్ కోర్టు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ టీఎన్జీవో ప్రచార కార్యదర్శి పోలె శ్రీహరి మాతృమూర్తికీ నివాళులు అర్పించిన.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ నాయకులు ఖాజాపాషా (కేపీ ).. ( పయనించే సూర్యుడు అక్టోబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూఖ్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామానికి చెందిన షాద్ నగర్ టీఎన్జీవో కార్యదర్శి పోలె శ్రీహరి తల్లి పోలె సాయమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు.. ఈ సందర్భంగా ఆమె మరణ వార్త తెలుసుకున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్) స్టేట్ కౌన్సిల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనపై..

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

( పయనించే సూర్యుడు అక్టోబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన అయ్యప్ప మాలలు ధరించి మహా పాదయాత్రకు వరసగా రెండవసారి మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ స్వాముల తో కలిసి బయల్దేరిన రాయికల్ గ్రామ అయ్యప్ప భక్తులు. ఈరోజు నందిగామ మండలంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కట్టుకొని పాదయాత్రకు బయలుదేరిన స్వాములకు ఘన స్వాగతం పలికిన షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా

Scroll to Top