తడిసి మొలకెత్తిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్. పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:అతివృష్టివల్లచేతికందినమొక్కజొన్న పంట తడిసి మొలకెత్తుతోందని ఈ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని దుఃఖంలో ఉన్న రైతులకు ధైర్యం కల్పించి ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నాయని రాజు పిఎసిఎస్ మాజీ చైర్మన్ సిపిఐ ఎంఎల్ డివిజన్ నాయకులు ఆవుల కిరణ్ […]




