PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాతూ సంగెం గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

పయనించే సూర్యుడు గాంధారి25/10/25 గాంధారి మండలంలోని మతు సంగెం గ్రామంలో శుక్రవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు చికిత్సలు చేసి మందులను పంపిణీ చేశారు. వాతావరణం దృష్ట్యా పశువులు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సినజాగ్రత్తలనురైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రలు రాములు రమేష్ ప్రసాద్, హెచ్ ఏ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గంగమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ

పయనించే సూర్యుడు గాంధారి 25/10/25 గాంధారి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గుడి నిర్మాణ స్థలంలో గంగపుత్ర సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముగ్గురు పోశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు తానాజీ రావు, గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, గాంధారి మాజీ ఎంపీటీసీ సభ్యుడు తూర్పు రాజులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కర్నూలు జిల్లా లో బస్సు మృతులకు 5లక్షలు, క్షతగాత్రులకు రెండు లక్షలు నష్టపరిహారం”

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం డిజిపి హరీష్ కుమార్ గుప్త రవాణా శాఖ మంత్రితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏపీ నుంచి ఆరుగురు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నియమించాలని కోరిన నూనెపల్లె ప్రజలు

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న యుద్ధ ప్రాతిపదికన నూనెపల్లె ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నియమించాలని ఈ విషయమై ఈరోజు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శబరితో నూనె పల్లె ప్రజలు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె కూడా స్పందించి ఈ విషయంలో కచ్చితంగా నేను రైల్వే బోర్డు మీటింగ్లో చర్చిస్తానని ఈ నిర్మాణం ఆలస్యం కాకుండా కృషి చేస్తానని ఆమె హామీ ఇవ్వడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా

పయనించే సూర్యుడు అక్టోబర్24 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం పూజారిరెడ్డిశేఖర్, గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా సేవలందించిగర్వంగా ఈ సంస్థ కోసం నా శక్తి పరిమితి వరకు కృషి చేశానని. గిరిజన విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సమాజంలో వారి ఆహ్వానం మేరకు చేయకూడిన పనులు చాలా ఉన్నాయి.ఈ సందర్భంలో, నాపై ఉన్న బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని ఇంతవరకు నాకు అందిన అనుభవాలు, నేర్పిన పాఠాలు నా జీవితానికి అమూల్యమైనవి అని

Scroll to Top