PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ – మంత్రి ఫరూక్.”

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న కర్నూలు జిల్లా ఉలిందకొండ, చిన్న టేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటన లో ప్రయాణికుల సజీవ దహనం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మంత్రి ఫరూక్.ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులకు అవసరమైన వైద్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈనెల 28వ తేదీ వైయస్సార్సీపి ప్రజా ఉద్యమ ర్యాలీ “

పయనించే సూర్యుడు అక్టోబర్ 24, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న ఈనెల 28వ తేది ప్రజా ఉద్యమం ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీ సా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి.పి నాగిరెడ్డి,రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలకు సకాలంలో, సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రికొత్తగూడెం :శుక్రవారం ప్రజలకు సకాలంలో, సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుండి 7 వరకు జరగనున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమానికి సంబంధించి, కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందం జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో, ముందస్తు ఏర్పాట్లను మరియు ఆరోగ్య కేంద్రాల స్థితిగతులను స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటిఉపేందర్ రావు ) భద్రాద్రికొత్తగూడెం:శుక్రవారంజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ఆసుపత్రుల్లో బయోవ్యర్థాలనిర్వహణసమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోగుల ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు.ఆసుపత్రుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వర్గీకరించి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.*

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు మండలం లో అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని చింతూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులకు లైంగిక వేధింపులనుండి మహిళల, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశం పై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ పి రమేష్ మాట్లాడుతూ పోలీసుల సేవ పై అవగాహన కల్పించారు.పోలీస్ అమర

Scroll to Top