PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిట్లుంటే…రావా మరి… రోగాలు పడకేసిన పారిశుధ్యం అస్తవ్యస్తంగా డ్రైనేజీలు..

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ మండల కేంద్రమైన ఏన్కూరులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చినుకు పడడంతో మురుగునీరు అంతా రోడ్డుపై ప్రవహించి వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. మండల కేంద్రంలోని డ్రైనేజీలన్ని పూడిపోయి దుర్గంధం వెల్ల జల్లుతున్నాయి తున్నాయి. పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పొడి చెత్త తడి చెత్తను వేరు చేసే ట్రాక్టర్ల లో వేయాలని ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాపనమ్మ మరియు తనకు పుట్టిన బిడ్డ మృతి కి కారుకులైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లపై క్రిమినల్ కేసులు వేయాలి.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24 శుక్రవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు కోటం బాపనమ్మ @ కోసు బాపనమ్మ బంధువుల ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ నందు శాంతియుత నిరసన తెలియజేసి మాతా శిశు మరణాలకు కారుకులైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లపై క్రిమినల్ కేసులు వేయాలని సరైన పరివేక్షణ చేయని వైద్య అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రాజెక్టు అధికారి వారికి వినతి పత్రం అందజేయడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 24} మక్తల్ పంచాదేవపహాడ్ గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని పంచాదేవ్ పహాడ్ గ్రామపంచాయతీ మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని పంచాదేవపహాడ్ గ్రామపంచాయతీ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చలో బీసీల గర్జన కార పత్రం విడుదల చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో బీసీల గర్జన సభ కార్యనిర్వాహకులు ఓబ్లపూర్ తిమ్మప్ప మాట్లాడుతూ బీసీల జనాభా ఆధారంగా 42% వెంటనే అమలు పరచాలి అని అన్నారు బీసీల జనాభా 55%ఉన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజాఉద్యమాన్ని విజయవంతం చేద్దాం వైఎస్సార్సీపీ నాయకులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం ర్యాలీని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.పట్టణంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటికరణకు నిరసనగా ఈ నెల 28న

Scroll to Top