PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ప్రైవేట్ వోల్వో బస్సు లో అగ్ని ప్రమాదం . ఇరవై మందికి పైగా నిండు ప్రాణాలు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి .

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆ దృశ్యాన్ని తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.అది బెంగళూరుకు బయలుదేరిన ఒక ప్రైవేట్ వోల్వో బస్సు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై ఆ బస్సు వేగంగా వెళ్తోంది. అనుకోని విధంగా ఒక ద్విచక్రవాహనం వచ్చి బస్సును ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందకు దూసుకెళ్లింది.ఏం జరిగిందో తెలుసుకునే లోపే, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గార్ల ఒడ్డు యువకుడు మృతి

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం:గార్ల ఒడ్డు గ్రామ వాసి అయినటువంటి ధరావత్ అనిల్ గురువారం రాత్రి అక్కినపురం తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి అడ్మిట్ చేశారు శుక్రవారం రోజు మరణించడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికతనికి చేసిన జిల్లా వైద్యాధికారి

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం డాక్టర్ కళావతి బై ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేశారు దీనిలో భాగంగా ఆసుపత్రిలోని వైద్య సేవలను గురించి అడిగి సమాచారంను తెలుసుకున్నారు రికార్డులను పరిశీలన కాన్పుల రిజిస్టర్ ల్యాబ్ రికార్డులను ఫార్మసీ రికార్డులను తనిఖీ చేశారు ఏ న్ సి రిజిస్ట్రేషన్ ను 100% పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు డ్యూటీ విషయంలో సమయపాలన ప్రతి ఒక్కరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 24} కొల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కోల్పూర్ గ్రామపంచాయతీ మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కోల్పూర్ గ్రామపంచాయతీ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చలో బీసీల గర్జన కార పత్రం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీల గర్జన సభ అధ్యక్షులు కెవి నరసింహ మాట్లాడుతూ బీసీల జనాభా ఆధారంగా 42% వెంటనే అమలు పరచాలి అని అన్నారు బీసీల జనాభా 55%ఉన్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలకృష్ణపై జగన్ సంచలన ఆరోపణలు.. అసెంబ్లీకి తాగి వచ్చారంటూ ఫైర్!అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన జగన్

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి బాలకృష్ణ తాగి మాట్లాడారంటూ సంచలన ఆరోపణలు ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలున్నాయని వ్యాఖ్య తాగి మాట్లాడే వ్యక్తిని ఎలా అనుమతిస్తారని ప్రశ్న అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదంటూ తీవ్ర విమర్శలు మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి

Scroll to Top