PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 21(3) తొలగింపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్ఢినెన్స్‌ను ప్రభుత్వం తీసుకురానుంది.కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జహీరాబాద్ నియోజకవర్గం దిగ్వాల్ గ్రామంలో కెమికల్ మాఫియాల రాజ్యం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 24 జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజల ప్రాణాలను బలి తీస్తున్న డేంజర్ కెమికల్ కంపెనీ దందా బహిరంగ రహస్యమైంది. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను తాకట్టు పెట్టి ఈ కంపెనీ సాల్వెంట్లు, హానికర రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పర్యావరణాన్ని తీవ్రంగా కాలుష్యం చేస్తోంది.గ్రామంలోని పలువురు ప్రజలు ఇప్పటికే కాళ్లు, చేతులు సన్నబడి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు, నీటి కాలుష్యం కారణంగా పశువులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామాలను అభివృద్ధి చేయండి

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: శుక్రవారం తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామాలను అభివృద్ధి చేయలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసిన దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది . అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడం ద్వారా రాష్ట్రం లో గ్రామాల్లో ఎక్కడ పరిశుద్ధం అక్కడే పేరుకుపోయిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

పరాయి వ్యక్తితో సహజీవనమే దీనికి కారణమా ? పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భార్య పరాయి వ్యక్తితో సహజీవనం చేయడం భరించలేని భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ నాచారం గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్షిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

{పయనించే సూర్యుడు} {న్యూస్ అక్టోబర్24} గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అడవి సత్యరం గ్రామంలో గ్రామ ప్రజల మధ్యలో చలో బీసీల గర్జన కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గాని దేశంలో గాని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అందులో భాగంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% వెంటనే అమలుపరుస్తూ తర్వాతే స్థానిక ఎలక్షన్లకు ముందస్తుగా వెళ్లాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు అలాగే రాజ్యాంగ

Scroll to Top